Home / KSR (page 79)

KSR

కాళేశ్వ‌రంపై కొత్త కుట్ర‌లు…టీ కాంగ్రెస్ కుత్సిత ఎత్తుగ‌డ‌

తెలంగాణ రాష్ట్ర రైతుల ద‌శా దిశ‌ను మార్చే కాళేశ్వరం  ప్రాజెక్టు విష‌యంలో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ త‌న కుట్ర‌లు కొన‌సాగిస్తోంది. ప్రాజెక్టును ఆది నుంచి వ్య‌తిరేకిస్తున్న కాంగ్రెస్ నేత‌లు అంగ‌రంగ వైభ‌వంగా సాగే ప్రారంభోత్స‌వం కార్య‌క్ర‌మాన్ని సైతం అడ్డుకునే ప్ర‌య్త‌నం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య సంఖ్య‌త‌ను పెంచే రీతిలో ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ను సైతం ఈ …

Read More »

రవిప్రకాశ్‌కు మరో షాక్‌.. ఏమైందంటే..?

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు మరో షాక్‌ తగిలింది. రవిప్రకాష్ వాడుతున్న ఖరీదైన కార్లను అలంద మీడియా యాజమాన్యం ఈ రోజు స్వాధీనం చేసుకుంది. టీవీ9 నుంచి అలంద మీడియా రవిప్రకాశ్‌ను తొలగించినప్పటికీ.. కంపెనీ వాహనాలను మాత్రం తిరిగి ఇవ్వలేదు. ఈ సందర్భంగా అలంద మీడియా యాజమాన్యం ఇటీవల కోర్టును ఆశ్రయించింది. తమ వాహనాలకు తిరిగి ఇప్పించాలని వారు కోర్టును కోరారు. రవిప్రకాశ్‌ వాడుతున్న ఖరీదైన వాహనాలకు అలంద మీడియా యాజమాన్యానికి తిరిగి ఇవ్వాలని …

Read More »

టీఆర్ఎస్ పై బురదచల్లుతూ అడ్డంగా దొరికిన ప్రతిపక్షాలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారుపై ఒక పక్క ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు పలు తప్పుడు ఆరోపణలు చేస్తూ విషప్రచారాన్ని ప్రచారం చేస్తూ తమ పార్టీలకు చెందిన కార్యకర్తలకు ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రేణులను తప్పుడు మార్గంలో నడిచేలా ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఒక ప్రముఖ జాతీయ పార్టీకి సానుభూతిపరులమని చెప్పుకునే కొంతమంది నెటీజన్లు తెలంగాణలో మహిళల మిస్సింగ్ కేసులేక్కువగా …

Read More »

కేటీఆర్ ను కలిసిన అంగోత్ తుకారాం

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అంగోత్ తుకారాం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని శుక్రవారం కలిశారు. ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినందుకు అంగోత్ తుకారాం కు కేటిఆర్ శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తనతో కాసేపు కేటీఆర్ ముచ్చటించారు. పర్వతారోహణ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను గురించి కేటీఆర్ అడిగి తెలుసుకోవడం జరిగింది. అంగోత్ తుకారాం సాధించిన ఈ విజయం పట్ల కేటీఆర్ ప్రశంసించారు. ఇంతటి విజయాన్ని సాధించిన యువపర్వతా అధిరోహకుడికి …

Read More »

హైద‌రాబాద్‌లో యాదాద్రి భ‌వ‌న్‌…ఇక అన్నీ సేవ‌లు ఇక్క‌డే

యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహస్వామి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌. యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆర్జిత సేవలు, కల్యాణం, గదుల బుకింగ్ వంటివి ఇక్కడినుంచే బుకింగ్ చేసుకొనే సదుపాయం మ‌రింత అందుబాటులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్ న‌గ‌రంలోని బ‌ర్కాత్ పురాలో యాదాద్రి భ‌వ‌న్ (స‌మాచార కేంద్రం) దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ….. …

Read More »

కేసీఆర్ నీటి దౌత్యం…ముగ్గురు ముఖ్య‌మంత్రుల‌తో రికార్డు

టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు నీటి దౌత్యంలో మ‌రో కీల‌క ముంద‌డుగు ప‌డ‌నుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు తెలంగాణ‌ రాష్ట్రంలో 70 శాతం భూభాగానికి సాగు, తాగు నీటితో పాటు పరిశ్రమలకు సైతం నీరందించేలా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 21న ఉద యం 11 గంటలకు మేడిగడ్డ బ్యారే జీ వద్ద పంపుల స్విచ్ ఆన్ చేసి, ప్రాజెక్టును …

Read More »

రేపు ముంబై వెళ్లనున్న సీఎం కేసీఆర్.. ఎందుకంటే..?

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం ముంబై వెళ్లనున్నారు. ఉదయం 10.20కి హైదరాబాద్ నుంచి బయలుదేరి ముంబై రాజ్ భవన్ చేరుకుంటారు. మద్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్ర సీఎం అధికార నివాసమైన వర్షకు చేరుకుంటారు. ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా   దేవేంద్ర ఫడ్నవీస్ ను …

Read More »

ఈనెల 17న.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహాలు ప్రారంభం..!!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైదర్ గూడలో ఎమ్మెల్యే , ఎమ్మెల్సీల కోసం కొత్తగా నిర్మించిన నివాస గృహాలను ఈనెల 17న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 17న ఏరువాకపౌర్ణమి పురస్కరించుకుని మంచి రోజు కావడంతో నివాస గృహాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా 17న ఉదయం 6 గంటలకు కొత్త నివాసాలకు కేసీఆర్‌ గృహవాస్తు పూజలు చేయనున్నారు. మొత్తం 4.5 ఎకరాల్లో …

Read More »

టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేతగా కేకే..విప్ గా జోగినపల్లి

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధ్యక్షుడు  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో గురువారం ప్రగతిభవన్ లో జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, లోక్‌సభ పక్ష నేత, రాజ్యసభ పక్ష నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సీనియర్ ఎంపీ  కె.కేశవరావును ఎన్నుకున్నారు.లోక్‌సభ పక్ష నాయకుడిగా ఖమ్మం ఎంపీ  నామా నాగేశ్వర్ రావు ను, ఉప నాయకుడిగా మెదక్ …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు.. నీటిని ఎత్తి పోయడానికి ఏర్పాట్లు పూర్తి

కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఈ నెల 21న శంకుస్థాపన చేయాలని సిఎం కేసీఆర్ నిర్ణయించినందున, నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. గోదావరి నుంచి 2 టిఎంసిల నీటిని ఎత్తి జలాశయాలకు తరలించడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంచనా వేసినట్లు వివరించారు. కొన్ని రిజర్వాయర్ల పనులు, లిఫ్టుల పనులు ఇంకా జరుగుతున్నందున ఈ ఏడాది నికరంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat