Home / KSR (page 52)

KSR

సిస్టర్‌స్టేట్‌ పార్ట్‌నర్‌షిప్‌.. న్యూజెర్సీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక రంగంలో మరో ముందడుగు వేసింది. పునరుత్పాదక రంగంలో అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం అమెరికా న్యూజెర్సీ రాష్ట్రంతో ఈ రోజు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో న్యూజెర్సీ రాష్ట్ర గవర్నర్ ఫిల్ మర్ఫీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్ కే జోషి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. న్యూజె ర్సీ రాష్ట్రంతో జరిగిన ఒప్పందం …

Read More »

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం.. సీఎం కేసీఆర్

సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలతో త్వరలోనే ప్రత్యేకంగా సమావేశమై అన్ని విషయాలు చర్చించి, పరిష్కార మార్గాలు సూచించాలని సింగరేణి సిఎండి శ్రీ శ్రీధర్ ను సీఎం ఆదేశించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్ లో ముఖ్యమంత్రి బుధవారం సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకట రమణారెడ్డి, దివాకర్ రావు, …

Read More »

కార్టూనిస్ట్ రమణతో దరువు మీడియాకు ఎటువంటి సంబంధం లేదు..!

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో  తెలంగాణ ప్రభుత్వంపై  వ్యంగ కార్టూన్లతో ప్రచారం చేస్తున్న కార్టూనిస్ట్ రమణకు మా దరువు మీడియాకు ఎటువంటి సంబంధం లేదు. కార్టూనిస్ట్ రమణ గతంలో మా సంస్థలో ఉద్యోగిగా పని చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇటీవల ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.  ఇప్పుడు రమణ మా దరువు వెబ్‌సైట్‌కు కానీ, యూట్యూబ్‌ ఛానల్‌కు కానీ తన సేవలను అందించడం లేదు. కావున …

Read More »

‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ సాంగ్ ప్రోమో విడుదల..ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌

మెగా హీరో వరుణ్ తేజ్, దర్శకుడు హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కుతోన్న చిత్రం వాల్మీకి. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రంలో ఎవర్‌గ్రీన్‌ ఎల్లువొచ్చి గోదారమ్మ పాటను రీమిక్స్‌ చేశారు. దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు ఎల్లువొచ్చి గోదారమ్మ పాట ప్రోమో వీడియోను విడుదల చేశారు. శోభన్ బాబు, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ఈ పాట ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్స్‌ పనుల్లో …

Read More »

పురపాలనలో పౌరుడే పాలకుడు.. కేటీఆర్

నూతన పురపాలక చట్టం-2019 పైన జరిగిన రెండ్రోజుల వర్క్ షాప్ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్పిపల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పురపాలనలో పౌరుడే పాలకుడన్నారు. ప్రజలకు పౌరసేవలను పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా అందించడమే నూతన మున్పిపల్ చట్టం లక్ష్యమని అన్నారు. ప్రజల కోసం, పౌరసేవల కోసం, పాలనా సౌలభ్యం కోసం నూతన …

Read More »

 రైతుబంధు రానివారికి త్వరలో అందజేస్తాం.. మంత్రి నిరంజన్‌రెడ్డి

ఖరీఫ్‌లో రైతుబంధు రానివారికి త్వరలో అందజేస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన ఆయన ఇప్పటివరకు 39.72 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని చెప్పారు. మొత్తం రైతు బంధు పథకం కింద 56.76 లక్షల మంది అర్హులు ఉన్నారని …రైతులకు చెల్లింపులు ప్రాసెస్‌లో ఉన్నాయని తెలిపారు. గతేడాది రైతుబంధు పథకం కింద రూ.10,505 కోట్లు చెల్లించామని…ఈ ఏడాది నుంచి ఎకరానికి పంటకు …

Read More »

ముసీ సుందరీకరణ హామీకి కట్టుబడి ఉన్నాం.. కేటీఆర్

ముసీ సుందరీకరణ హామీకి కట్టుబడి ఉన్నాం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసన సభలో చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ.. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. ప్రణాళికబద్ధంగా పురోగతి ఉండాలి. దాని ప్రకారమే ప్రభుత్వ పరంగా ప్రణాళికలు రూపొందించాం. అధికార వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా మున్సిపాల్టీలు, కార్పోరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. పట్టణీకరణలో మన …

Read More »

కుల వృత్తులకు చేయూత ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి తలసాని

కుల వృత్తులకు చేయూత ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్. మంగళవారం అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ సమాధానం ఇచ్చారు. ఈ నెల 25 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించనునట్లు తెలిపారు. రెండో విడతలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌ లో పంపిణీకి శ్రీకారం చుడతామన్నారు. ఒక యూనిట్‌ విలువ లక్షా 25 వేలు కాగా.. 75 …

Read More »

మాజీ స్పీకర్  కోడెల మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ మృతి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోడెల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధించినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక కోడెల మృతదేహానికి హైదరాబాద్ లోని ఉస్మానియా …

Read More »

కన్నీటిపర్యంతమైన సీఎం జగన్..!!

నా బిడ్డను కడసారిగా నేను చూసుకోవాలి, అల్లారుముద్దుగా పెంచుకున్నా, క్లాస్ ఫస్ట్ సార్, స్కూల్ ఫస్ట్ సార్.. ఈ ఘటనకు కారణమైన వెధవల్ని వదిలిపెట్టొద్దు సార్, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు సార్.. అంటూ ఓ తల్లి సీఎం జగన్ ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. గోదావరిలో బోటు బోల్తాపడిన ప్రమాదంలో బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. క్షతగాత్రులు రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంతమంది తమ కుటుంబ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat