Home / KSR (page 51)

KSR

ముగిసిన సీఎం కేసీఆర్, వైఎస్ జగన్ ల భేటీ.. ఏం చర్చించారంటే?

వీలైనంత తక్కువ భూసేకరనతో, తక్కువ నష్టంతో గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, కె.చంద్రశేఖర్ రావు, వై.ఎస్.జగన్ లు నిర్ణయించారు. గోదావరి నీటిని కృష్ణాకు తర లించే విషయంతో పాటు రెండు రాష్రాలకు సంబంధించిన పలు ఇతర అంశాల పై రెండు రాష్రా ల ముఖ్యమంత్రులు సోమవారం ప్రగతి భవన్ లో సుదీర్ఝ చర్చ జరిపారు. గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుండి, ఎలా …

Read More »

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం..!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈనెల 28వ తేదీ నుంచి జరగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకుటుంబ సమేతంగా హాజరుకావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆహ్వాన పత్రికను అందజేశారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ వెంట …

Read More »

తిరుమలలో చంద్రబాబు చేసిన అరాచకాలని సరిదిద్దుతున్న జగన్ ప్రభుత్వం.

తిరుమల టీటీడి వెబ్సైటులో ఈ బుక్స్ అందుబాటులో ఉంచాలని చంద్రబాబు ఆదేశించటంతో జూన్ 16 ,2015 న చంద్రబాబు ప్రభుత్వం టీటీడీకి సంబంధించిన పుస్తకాలతోపాటుగా క్రిస్టియన్ మతానికి సంభందించిన పుస్తకాలని కూడా టీటీడీ వెబ్సైట్లో అప్లోడ్ చేయటం జరిగింది. ప్రతిదీ వ్యాపార కోణంలో చూసే చంద్రబాబు క్రిస్టియన్ మతానికి సంభందించిన పుస్తకాలు కూడా టీటీడీ వెబ్సైటు ద్వారా అమ్మటం గమనార్హం. ఈ దుర్మార్గాన్ని గుర్తించి ఈరోజు Tirumala Prasad Thirumal …

Read More »

హరీష్‌తో ఘర్షణ ఉండదు.. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం..జగ్గారెడ్డి

ఆర్థిక శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుతో ఇకపై ఘర్షణ ఉండదు అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌కు ప్రజలు రెండోసారి కూడా పట్టం కట్టారు. ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోరు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తాను. ఇకపై హరీష్‌రావుతో ఘర్షణ ఉండదు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎవరి ప్రచారం వారిదే. సంగారెడ్డిలో హరీష్‌రావుతో ప్రచారం చేసుకున్నా …

Read More »

బ్రిడ్జి కుంగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి వేముల..!!

వేములవాడ బ్రాంచ్ రోడ్డు లో మూల వాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ దగ్గర జరిగిన సంఘటన పై అసెంబ్లీ లో ఉన్న ఆర్.అండ్.బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించి ఆర్అండ్ బి ఈఎన్సీ రవిందర్ రావు ను శాసన సభకి పిలిపించి ప్రాథమిక సమాచారాన్ని తీసుకున్నారు. ఈఎన్సీ ఇచ్చిన సమాచారం మేరకు.. ఆ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా , 13 cm భారీ వర్షాలు కురవడం …

Read More »

సింగరేణి కార్మికులకు మరో గుడ్ న్యూస్..!!

సింగరేణి కార్మికులకు మరో శుభవార్త. సింగరేణి సంస్థలో పనిచేసి డిస్మిస్ అయిన కార్మికులకు మళ్లీ ఉద్యోగాలు రానున్నాయి. డిస్మిస్ అయిన ఉద్యోగుల్లో అర్హత కలిగిన వారికి తిరిగి ఉద్యోగం ఇవ్వడానికి గుర్తింపు కార్మిక సంఘం, సింగరేణి యాజమాన్యం మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. దీంతో 356 మంది డిస్మిస్డ్ కార్మికులకు తిరిగి సింగరేణిలో ఉద్యోగాలు రానున్నాయి. వివిధ కారణాల రీత్యా 2000 సంవత్సరం నుంచి 2018 వరకు డిస్మిస్ అయిన …

Read More »

బీడీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలి..మంత్రి హరీష్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పేద మహిళలు ఆధారపడే బీడీ తయారీ పరిశ్రమపై జిఎస్టీ ఎత్తివేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. శుక్రవారం గోవాలో జరిగిన జిఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక …

Read More »

30 రోజుల ప్రత్యేక ప్రణాళిక.. గ్రామాల్లో మార్పు కన్పించాలి.. సీఎస్ ఎస్ కె జోషి

ఈ నెల 6 నుండి గ్రామాలలో ప్రారంభమైన 30 రోజుల గ్రామాల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ అమలులో భాగంగా చేపడుతున్న పనుల ద్వారా గ్రామాల స్వరూపంలో మార్పు కన్పించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల ప్రకారం ముందుకు సాగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్పరెన్స్ ద్వారా గ్రామాలలో చేపడుతున్న పనులను సమీక్షించారు. ఈ …

Read More »

గాయాత్రి పంప్‌ హౌస్‌.. 6వ మోటార్‌ ట్రైయల్‌ రన్‌ విజయవంతం..!!

కాళేశ్వరం ప్రాజెక్టు లోనే అత్యంత కీలకమైన లక్ష్మీపూర్ గాయాత్రి 8వ ప్యాకేజీ పంప్ హౌస్ లో.. రామడుగు మండలం లక్ష్మీ పూర్ లో నిర్మించిన బాహుబలి మోటర్లను అధికారులు ఒక్కొక్కటి గా ట్రయల్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు 6 వ మోటార్ ను విజయవంతంగా ట్రయల్ రన్ చేశారు. నీటిని గ్రావిటీ కలువలోకి ఎత్తి పోశారు. 8వ ప్యాకేజీ లో మొత్తం 139 మెగావాట్ల సామర్థ్యం తో.. …

Read More »

నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, తలసాని

జిహెచ్ఎంసి పరిధిలోని నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అందులో భాగంగా మొదట అంబర్ పేట నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని మంత్రులు కెటి రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు నిర్వహించారు. అసెంబ్లీలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో జిహెచ్ఎంసి, జలమండలి, నేషనల్ హైవే, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాల పురోగతిని ఈ సమావేశంలో చర్చించారు. పారిశుద్ధ్యం, నీటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat