Home / KSR (page 50)

KSR

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం..!!

త్వరలో జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికపైన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా తాము చేయించుకున్న సర్వేలో టీఆర్ఎస్ వైపు 55 శాతం, కాంగ్రెస్ వైపు 41 శాతం మంది ఉన్నారని తేలిందని ఈ రోజు తెలంగాణ భవన్ లో మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో అన్నారు. టీఆర్ఎస్ గెలుపు ఖాయం… మెజార్టీ ఎంతనేది …

Read More »

రైతుల కష్టానికి తగినఫలితం రావాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష..!!

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, వారి సంక్షేమానికి మరిన్ని కొత్తపథకాలకూ శ్రీకారం చుడతామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24గంటల నీటి సరఫరా వంట పథకాలతో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశంలోని పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో క్రాప్‌కాలనీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బుధవారం సచివాలయంలో తనను కలిసిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం చౌదర్‌పల్లి క్రాప్‌కాలనీ రైతులతో ఆయన …

Read More »

గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగమవ్వాలి.. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళిక-కార్యాచరణ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములవ్వాలని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ జిల్లాలోని నీలాయిపేట గ్రామంలో ఆయన 30 రోజుల గ్రామ ప్రణాళిక-కార్యాచరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేసి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ, హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని సూచించారు. తెలంగాణ పల్లెలను దేశంలోనే అత్యుత్తమంగా …

Read More »

అదర్శ పురపాలికలుగా మేడ్చేల్ లోని పురపాలికలు.. కేటీఆర్

మేడ్చేల్ నియోజకవర్గ పరిధిలోని పురపాలికలను అదర్శ పురపాలికలుగా తీర్చిదిద్దాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రి మల్లారెడ్డి విజ్జప్తి మేరకు మేడ్చేల్ నియోజకవర్గంలోని పది పురపాలికలపైన మసాబ్ ట్యాంకులోని మున్సిపల్ కాంప్లెక్స్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ పరిధిలోని ఫీర్జాదీగూడా, బొడుప్పల్, జవహార్ నగర్ కార్పోరేషన్లతోపాటు మిగిలిన ఏడు మున్సిపాలీటీల కమీషనర్లను పురపాలికల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పురపాలికను అదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం …

Read More »

వేణు మాధవ్ కు తీవ్ర అస్వస్థత

ప్రముఖ కమెడియన్ ,సీనియర్ నటుడు వేణు మాధవ్ ఈ నెల ఆరో తారీఖున తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే . ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులు చేర్చారు . వేణు మాధవ్ గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు . ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం . అయితే వైద్యులు …

Read More »

ఇండో-పాక్​ సరిహద్దులో భూకంపం..!!

దేశ రాజధాని నగరం ఢిల్లీలో మరోకసారి భూమి కంపించింది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఎన్సీఆర్‌ ప్రాంతంతో పాటు కశ్మీర్‌, పంజాబ్‌,హర్యానా, గురుగ్రామ్‌లో భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండియా టైం ప్రకారం ఈ రోజు మంగళవారం సాయంత్ర 4:30 నిమిషాల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మరోవైపు పాకిస్తాన్‌లోని లాహోర్‌కు 173 కిలోమీటర్ల వాయువ్య దిశలో భూకంప కేంద్రంగా భూప్రకంపనలు రావడంతో రిక్టర్ స్కేలుపై …

Read More »

టీమిండియాకు గట్టి షాక్..?

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు సన్నద్ధమవుతున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. వచ్చే నెల అక్టోబర్ రెండో తారీఖు నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ కు టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. గాయం కారణంగా బుమ్రా ఈ సిరీస్ కు దూరం కానున్నాడు. గాయం కారణంగా బుమ్రా జట్టుకు దూరమయ్యాడు. అతడి ప్లేస్ లో సరిగ్గా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో చివరి మ్యాచ్ …

Read More »

దసరా స్పెషల్.. ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్స్..!!

అక్టోబర్ నెలలో దసరా పండుగను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇంతకుముందు ఎన్నడూ లేని బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. దీంతో ఆన్ లైన్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్స్ ను తీసుకొచ్చింది. అందులో భాగంగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వచ్చే నెల నాలుగో తారీఖు వరకు ‘బిగ్‌ బిలియన్ డేస్’ సేల్‌‌తో ఆఫర్లకు తెర తీసింది. దీంతో కళ్లముందే ఆదిరిపోయే ఆఫర్లు ఊరిస్తున్నా.. చేతిలో …

Read More »

పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు..!!

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగే అభ్యర్థిగా గతెన్నికల్లో బరిలోకి దిగి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గా ఆ పార్టీ ఎమ్మెల్సీ ,విప్ …

Read More »

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..!!

తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు మహిళాలోకం ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుక్కి చీరల పేరిట పేదింటి ఆడబిడ్డలకు అందజేస్తుంది. తాజాగా మాజీ ఎంపీ ,తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలైన కవిత తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ బతుకమ్మ సంబురాలకు సంబంధించిన ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ”సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat