Home / KSR (page 49)

KSR

గిరిజన మహిళ పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు..మంత్రి సత్యవతి

సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, హర్షగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ ముడావతి తిరుపతి,పై దాడి చేసి అత్యాచారం జరిగిన సంఘటనపై గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో మాట్లాడి, ఆదేశించారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ హరీష్ దాడికి …

Read More »

రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలి..ఎమ్మెల్సీ పోచంపల్లి

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు ఇవ్వాలని యునెస్కో ప్రతినిధులను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి కోరారు. రామప్ప ఆలయ విశిష్టత, చరిత్ర, శిల్ప కళావైభవాన్ని తెలియజేసే డాక్యుమెంటరీని యునెస్కో ప్రతినిధి వాసు పోష్యనందన్‌ కు అందజేశారు. ఇప్పటికే రామప్ప ఆలయాన్ని యునెస్కో ప్రతినిధులు పరిశీలించారు. తుది నివేదికను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప గుడిని గుర్తించాలని పోచంపల్లి కోరారు.

Read More »

నిరుద్యోగులకు విద్యుత్ శాఖ గుడ్ న్యూస్..!!

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. విద్యుత్‌శాఖలో ఖాళీల భర్తీకి టీఎస్ ఎస్పీడీసీఎల్ నోటీఫికేషన్ జారీచేసింది. 2939 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ లైన్‌మెన్-2438, జూనియర్ పర్సనల్ ఆఫీసర్-24, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్-477 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలను సంస్థ వెబ్‌సైట్ www.tssouthernpower.com కు లాగినై తెలుసుకోవచ్చు. హుజూర్ నగర్‌లో ఉపఎన్నికలు ఉన్నందున సూర్యాపేట జిల్లా మినహాయించి అన్ని …

Read More »

రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో విపత్తు నిర్వహాణ విభాగాలు ఏర్పాటు..కేటీఆర్

రాష్ట్రంలోని ప్రతి నగర కార్పొరేషన్ కు విపత్తు నిర్వహాణ విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి నగరంలో ప్రమాదాలను, విపత్తులను ఎదుర్కోనేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా కార్పొరేషన్లలో విపత్తు నిర్వహాణ విభాగాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుగా స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా ఉన్న వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లలో తొలిదశలో విపత్తు నిర్వహణ విభాగాలను ఏర్పాటు …

Read More »

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్..మంత్రి జగదీష్ రెడ్డి

హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెల్లచెరువు మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ అధికారంలోకి రావడం వల్లనే ఇన్ని సంక్షేమ పథకాలు పురుడుపోసుకున్నాయి. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదేళ్లు మంత్రిగా పని చేసింది శూన్యం. ఆంధ్రా సీఎంల వద్ద మోకరిల్లి మంత్రి పదవులు పొందిన సంస్కృతి ఉత్తమ్ కుమార్ …

Read More »

నీరా పాలసీ.. ప్రత్యేక స్టాళ్ల ద్వారా అమ్మకాలు చేపడతాం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్రంలో నీరా పాలసీని ప్రవేశపెట్టి ప్రత్యేక స్టాళ్ల ద్వారా అమ్మకాలు చేపడతామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని టాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో ఆధునిక రెస్టారెంట్‌లను ఏర్పాటు చేసి వాటి ద్వారా తెలంగాణ వంటకాలతో పాటు నీరా అమ్మకాలను ప్రోత్సహిస్తామన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ద్వారా నీరాకు తగిన ప్రచారం కల్పిస్తామని కూడా తె లిపారు. తెలంగాణ సాంప్రదాయక డ్రింక్‌గా నీరాను ప్రమోట్‌ చేస్తామని మంత్రి తెలపారు. దశల వారీతా …

Read More »

నీచరాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డే..సైదిరెడ్డి

ఉత్తమ్‌ కుమార్‌ పై హుజూర్‌ నగర్‌ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి మండిపడ్డారు. నీచరాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డే అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు హుజూర్‌ నగర్‌ అభివృద్ధి ఏనాడూ పట్టించుకోలేదని ఫైరయ్యారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌ లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే …

Read More »

రైతు బంధు, రైతు భీమా..రైతులకు వరం.. మంత్రి హరీష్

రైతు బంధు, రైతు భీమా పథకాలు రైతులకు వరమని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న హరీష్ ..మాంద్యం పరిస్థితులు ఉన్న సంక్షేమం విషయంలో ఇబ్బంది లేకుండా బడ్జెట్ లో కేటాయింపులు చేశామని తెలిపారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం నిర్వహణలో సంగారెడ్డి జిల్లా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో 30 రోజుల ప్రణాళిక తో …

Read More »

రామగుండం ఫర్టిలైజర్ ప్యాక్టరీ పున:ప్రారంభంపైన సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్

ప్రజలకిచ్చిన హామీ మేరకు రామగుండం ఎరువుల పరిశ్రమ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. సాధ్యమైనంత త్వరగా ఫ్యాక్టరీని పునః ప్రారంభించడానికి కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీ పునరుద్ధరణ పనులపై సమీక్ష నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పరిశ్రమల శాఖ అధికారులతో కలిసి ఎరువుల కంపెనీ …

Read More »

సిద్దిపేటను స్వచ్ఛ సిద్దిపేటగా మార్చుకుందాం.. మంత్రి హరీష్

సిద్దిపేట ను స్వచ్ఛ సిద్దిపేట గా మార్చుకుందామని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు . సిద్దిపేట జిల్లా కేంద్రం లోని ఇందిరా నగర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ట్యూషన్, అల్పాహార సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  అయన మాట్లాడుతూ.. “ఈ పాఠశాల లో ఉండి చూస్తే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నామా, కార్పొరేట్ పాఠశాల లో ఉన్నామా అని అనిపిస్తుంది.ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat