వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో ఖలీల్ అనే వ్యక్తి ఒక బేకరీలో పని చేస్తున్నాడు. ఈ నెల పదిహేనో తారీఖున బేకరీలో కొనడానికి వచ్చిన ఒక యువకుడు తీసుకెళ్లడానికి ఫ్లాస్టిక్ కవరు ఇవ్వాలని ఖలీల్ ను అడిగాడు. కానీ ఫ్లాస్టిక్ కవరు ఇవ్వలేము.. ఫ్లాస్టిక్ కవర్స్ నిషేదం అని తెలిపాడు. దీంతో కోపోద్రిక్తుడైన సదరు యువకుడు ఖలీల్ తలపై ఇటుకతో దాడికి దిగాడు. …
Read More »తక్కువ తేమ శాతం ఉన్న ధాన్యాన్ని ఆరబెట్టాలి..మంత్రి గంగుల
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. గ్రేడ్ ఏ రకం వరికి రూ.1835, సాధారణ వరి ధాన్యానికి రూ.1815గా మద్దతు ధర నిర్ణయించామని మంత్రి తెలిపారు. వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే ఆరబెట్టుకుని కొనుగోలు సెంటర్లకు తీసుకురావాలని సూచించారు. వరి కోతల సమయంలో వర్షాలు పడుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తేమ శాతం తక్కువ ఉన్న ధాన్యాన్ని ఆరబెట్టాలన్నారు. సబ్సిడీ ద్వారా …
Read More »అల వైకుంఠపురంలో.. దుమ్మ్మురేపుతున్న ‘రాములో రాముల’ సాంగ్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో.. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుండి రెండో పాట టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. రాములో రాములా అంటూ సాగే ఈ పాట లిరిక్స్ ను శ్యామ్ రాయగా.. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. …
Read More »యూపీ సీఎం సిగ్గుపడాలి.. ప్రియాంక గాంధీ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సిగ్గుపడాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఘోరాలు జరుగుతున్న చర్యలు తీసుకోవడంలో.. నిందితులను పట్టుకోవడంలో యోగి ప్రభుత్వం విఫలమైంది అని ఆమె ఆరోపించారు. అధికారం కోసం ఎన్నో వాగ్ధానాలు,హామీలు కురిపించిన సీఎం యోగి వాటిని అమలు చేయడం లో .. మహిళలకు రక్షణ కల్పించడం లో విఫలమయ్యారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో.. పాలనలో …
Read More »సైదిరెడ్డి విజయం ఖాయం..మంత్రి జగదీశ్ రెడ్డి
ప్రశాంత వాతావరణంలో హుజూర్నగర్ ఉప ఎన్నికల పోలింగ్ జరిగిందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. పోలింగ్ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయమని పేర్కొన్నారు. ఓటింగ్లో పాల్గొన్న ప్రజలకు ధన్యవాదాలు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారు. హుజూర్నగర్ నియోజకవర్గం ప్రజలు అత్యధిక ఓటింగ్తో స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. …
Read More »రాష్ట్రంలో రూ.300 కోట్లతో టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం..!!
తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.300 కోట్ల వ్యయంతో టెక్నాలజీ సెంటర్స్ (టీసీ)ను, ఎక్స్ టెన్షన్ సెంటర్స్ (ఈసీ)ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం తన నివాసంలో కేంద్ర, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్, ఎమర్జింగ్ టెక్నాలజీతోపాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, వృత్తి నైపుణ్యాన్ని …
Read More »హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ దే విజయం..ఎగ్జిట్ పోల్స్
ఈ రోజు జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితాలపై యావత్ తెలంగాణ ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగి..ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలవరకు 84.96 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 28 …
Read More »హుజుర్నగర్ ఉప ఎన్నిక.. మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్..!!
హుజుర్నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 85 శాతం పోలింగ్ నమోదైంది. ఈ క్రమంలోనే హుజూర్ నగర్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఆయన ట్వీట్ చేశారు. ఉపఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఎంతగానో కష్టపడ్డాయని.. కార్యకర్తలు, నేతల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని …
Read More »హైదరాబాద్ రోడ్ల నిర్వహణకు సమగ్ర రోడ్డ నిర్వహణ కార్యక్రమం
దీర్ఘకాలంగా నగర రోడ్ల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వినూత్నమైన కసరత్తు చేపట్టనున్నది. ఇందుకోసం జియచ్ యంసి సరికొత్త కార్యక్రమం చేపట్టనున్నది. కాంప్రెహెన్సీసివ్ రోడ్ మెయిటెనన్స్ (CRM) పేరుతో ప్రత్యేక కార్యక్రమం తీసుకుని, నగరంలోని ప్రధాన రోడ్ల నిర్వహాణ చేపట్టనున్నది. ప్రస్తుతం రోడ్ల నిర్వహాణతో పాటు పుట్ పాత్ నిర్మాణాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నది. అయితే రోడ్లతోపాటు పుట్ పాత్ నిర్వహణ, రోడ్ల క్లీనింగ్, గ్రీనరీ నిర్వహాణ వంటి అన్ని …
Read More »బిగ్బాస్ సీజన్ 3.. వితిక ఔట్..!!
నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్బాస్ సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. నేటితో 12 వారాలు పూర్తి చేసుకుంది. మరో రెండు వారాల్లో బిగ్బాస్ సీజన్ 3 తెలుగుకు ముగింపు పలకనున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్బాస్ హౌస్ నుంచి వరుణ్ సందేశ్ భార్య నటి వితిక ఎలిమినేట్ అయ్యారు. తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా ఆమెను హౌస్ నుంచి పంపించివేస్తున్నట్లు హోస్ట్ నాగార్జున …
Read More »