సాధారణంగా బీపీ మాత్రలు ఉదయం పూట వేసుకుంటారు . కానీ స్పెయిన్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఎప్పుడు ఎలా ఏ సమయంలో బీపీ మాత్రలు వేసుకోవాలో తేల్చి చెబుతున్నారు . బీపీ మాత్రలు ఉదయం పూట వేసుకుంటే అంతగా ఉపయోగం ఉండదు . రాత్రి పడుకునే ముందు వేసుకుంటే ఎక్కువగా పని చేస్తాయని వారు చెబుతున్నారు . పడుకునే ముందు బీపీ మాత్రలు వేసుకుంటేనే బీపీ అదుపులో ఉంటుంది . …
Read More »వైసీపీ నేత దగ్గుబాటి సంచలన నిర్ణయం
ఏపీ అధికార వైసీపీ పార్టీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన రాజకీయ భవిష్యత్ గురించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు అని సమాచారం . ఇందులో భాగంగా తన నియోజకవర్గమైన పర్చూరు కు చెందిన పార్టీ నేతలతో ,కార్యకర్తలతో ,అభిమానులతో ఆయన సమావేశమయ్యారు . ఈ భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నారు .
Read More »డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం మంత్రులు కేటీ రామారావు, ప్రశాంత్ రెడ్డి సమీక్ష..!!
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకం పైన న హౌసింగ్ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి మరియు పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు ప్రగతి భవన్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పట్టణ ప్రాంతాల్లోని ఇళ్ల నిర్మాణం పైన ప్రధానమైన చర్చ జరిగింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నదని, ముఖ్యంగా లక్ష ఇళ్ల నిర్మాణ …
Read More »మోటో జి నుండి సరికొత్త స్మార్ట్ ఫోన్
మోటో జీ మార్కెట్లోకి సరికొత్త మోడల్ ఉన్న స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఆ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకుందామా.. మోడల్: మోటో జి8 ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ : అండ్రాయిడ్ 9పై ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 665 డిస్ ప్లే :6.3 ఇంచులు రిజల్యూషన్ : 1080X2280 పిక్సల్స్ ర్యామ్ : 4 జీబీ స్టోరేజీ : 64జీబీ రియర్ కెమెరా : 48+16+5 మెగా పిక్సల్ ఫ్రంట్ …
Read More »తెలంగాణలో ప్రతి ఇంచు నాదే..!!
తెలంగాణ రాష్ట్రంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా కృతజ్ఞత సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “హుజూర్ నగర్ నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”కోటి ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు అందాలి. అందులో ఒక భాగం కాళేశ్వరంలో విజయం సాధించాం. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ.గోదావరి నీళ్లతోటి పునీతం కావాలి. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలి. మహబూబ్నగర్లో …
Read More »హుజుర్నగర్ గడ్డపై సీఎం కేసీఆర్ వరాలజల్లు..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు హుజూర్ నగర్ లో జరిగిన ప్రజాకృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” ” హుజూర్నగర్ ఓటర్లకు రాష్ట్ర ప్రజల పక్షాన, నా పక్షాన, టీఆర్ఎస్ పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో నీలాపనిందలను విశ్లేషణ చేసి, బల్లగుద్ది మరీ, హుజూర్నగర్ తీర్పు ఇచ్చింది. ఇది మామూలు విజయం కాదు..మీరు ఇచ్చిన …
Read More »ఆడపిల్లల పాలిట అన్నయ్య ఎంపీ సంతోష్ కుమార్..!!
తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్య సభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మరుగుదొడ్డి సదుపాయం లేక మహబూబాబాద్ జిల్లాలో ఇబ్బందిపడుతున్న బాలికల సౌకర్యం కోసం సాక్షిలో వచ్చిన కథనానికి స్పందించిన ఎంపి సంతోష్ కుమార్ తక్షణమే తన ఎంపీలాడ్స్ నిధుల నుండి కావలసిన నిధులను మంజూరు చేశారు. దీనివల్ల మరుగుదొడ్డి సౌకర్యం లేకుండా ఇబ్బందిపడుతున్న ఆడపిల్లల పాలిట అన్నయ్య లాగా మారాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. …
Read More »మీ ఇంటి బిడ్డగానే ఉంటా.. శానంపూడి సైదిరెడ్డి
హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధికి తన శాయశక్తులా కృషిచేస్తానని సీఎం కేసీఆర్ ముందు, మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నానని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్నగర్ ప్రజా కృతజ్ఞత సభలో పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సభకు విచ్చేసిన అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లలకు, అన్నలకు, తమ్ముళ్లకు, మావలకు, అత్తలకు, బావలకు, స్నేహితులకు పేరుపేరున ప్రతీఒక్కరికి వందనాలు, పాదాభివందనం తెలియజేస్తున్నా. నన్ను, మిమ్మల్ని నమ్మి టీఆర్ఎస్ పార్టీ …
Read More »టీమ్ వర్క్ తో విజయం సాధించాం…మంత్రి జగదీష్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనం హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ ప్రజలు అఖండ మెజార్టీతో శానంపూడి సైదిరెడ్డిని గెలిపించిన సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకంలో టీమ్ వర్క్ తో విజయం సాధించాం. తామే అభ్యర్థులు అన్నట్టుగా నాయకులు, క్యాడర్ పనిచేశారు. …
Read More »ఆర్టీసీ కార్మికులకి సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్..!!
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి అఖండ మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని అందించినటువంటి హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా ఆర్టీసీ సమ్మె మీద కూడా పలు కీలక ప్రకటనలు చేశారు. ఆర్టీసీ పనైపోయిందని స్పష్టం చేసిన ఆయన ఆర్టీసీ సమ్మెకి …
Read More »