పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ స్పీడ్ గన్ షోయబ్ అక్తర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి ఏకంగా టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ లో ఓడిన కానీ ఆ తర్వాత పుంజుకుని టీమిండియా 1-2తో సిరీస్ ను కైవసం చేసుకుంది. దీనిపై అక్తర్ స్పందిస్తూ” టీమిండియా మరోసారి ప్రపంచ క్రికెట్ కు …
Read More »నోకియా నుంచి మరో స్మార్ట్ ఫోన్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన నోకియా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.20,499 విలువైన నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ పేరిట రూ9,999లకే అమెజాన్ లో అందిస్తుంది. 6జీబీ ర్యామ్ ,64జీబీ ధర అమెజాన్ లో రూ.9,999లు ఉంది. మరోవైపు ఇదే ఫీచర్లతో ఫ్లిప్ కార్టులో రూ.12,290 లుగా ఉంది. మొత్తం 5.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ +డిస్ …
Read More »ఏపీ గవర్నర్ తో పవన్ భేటీ..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను రాజ్ భవన్ లో కలిశారు. ఈ భేటీ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత ,నిర్మాణ రంగ కార్మికుల ఆత్మహత్యలు,వైసీపీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోన్న ఇంగ్లీష్ మీడియం లాంటి మొదలైన అంశాల గురించి వినతి పత్రం అందించారు. ఇసుక సమస్యను పరిష్కరించడంలో… నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం …
Read More »సుప్రీం కోర్టుకు చేరిన మహా రాజకీయం
మహారాష్ట్ర రాజకీయం ప్రస్తుతం సుప్రీం కోర్టుకు చేరింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ 105 స్థానాలను సాధించింది. మిత్రపక్షమైన శివసేన 56స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఇకపోతే ఎన్సీపీ 54,కాంగ్రెస్ 44,ఇతరులు 26 స్థానాల్లో గెలుపొందడంతో ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడంతో గవర్నర్ భగత్ కోశ్యారీ బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించిన కానీ ఉపయోగం లేకపోయింది.అయితే శివసేనను మాత్రం ఇరవై …
Read More »కాచిగూడ రైలు ప్రమాదంపై కమిటీ..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో కాచిగూడ రైలు స్టేషన్ సమీపంలో ఎంఎంటీఎస్ ట్రైన్ ఎదురుగా వస్తోన్న రైలు ఢీకొట్టిన సంగతి విదితమే. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకో పైలెట్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న సోమవారం జరిగిన ఈ ప్రమాదంపై కేసును దర్యాప్తు చేయడానికి ముగ్గురు సౌత్ సెంట్రల్ రైల్వే సభ్యులతో కూడిన హైలెవల్ కమిటీని …
Read More »మిషన్ కాకతీయ, భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్..!!
మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ ప్రతీ రోజు సురక్షిత మంచినీరు అందించినట్లే, దేశ వ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన ఉన్నదని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస కర్తవ్యమని ఆయన అన్నారు. ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచినీటి పథకాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచినీటి పథకాలు …
Read More »ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా రామప్ప..!!
కాకతీయుల నాటి అత్యంత రమణీయ శిల్పకళా వైభవానికి, భక్తి ప్రపత్తులకి ప్రతీక గా నేటికీ నిలుస్తున్న రామప్ప త్వరలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహాయం, కేంద్ర సహకారం, సీఎం కేసీఆర్, కేటీఆర్ ల ఆశీస్సులతో తెలంగాణ శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి సంకల్పం, చిరకాల స్వప్నం సాకారం కానుంది. అంతర్జాతీయ నిర్ణిత ప్రమాణాలకు అనుగుణంగా …
Read More »ఆర్టీసీ సమ్మె..హైకోర్టు విచారణ రేపటికి వాయిదా..!!
రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ తీర్మానాన్ని ప్రభుత్వం ఇవాళ హైకోర్టుకు సమర్పించింది. ఈ క్రమంలోనే సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లన్నీ కలిపి విచారణ చేస్తామని కోర్టు పేర్కొంది. ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని కోర్టు …
Read More »రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఈ క్రమంలోనే భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 4103 ఖాళీలను భర్తీ చేయనునట్లు ప్రకటించింది. ఏసీ మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ అప్రెంటీస్ పోస్టుల్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 27 యూనిట్లలో భర్తీ చేయనుంది. ఇందులో 25 యూనిట్లు …
Read More »సూర్యపేటకు గోదావరి జలాలపై సీఎం కేసీఆర్ ఆరా..!!
సూర్యపేటకు పరుగులు పెడుతున్న గోదావరి జలాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. సోమవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు వద్దనేంత వరకు సూర్యపేట కు గోదావరి జలాలు విడుదల చేయడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్ని చెరువులు నిండాయని మంత్రి జగదీష్ రెడ్డి తో తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని చెర్వులన్ని నింపాలంటూ ఆదేశించారు. గోదావరి …
Read More »