Home / KSR (page 30)

KSR

పెళ్లైన అమ్మాయిలకు భర్తలు సహాకరించాలి..గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్

 తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిజాం కాలేజీలో జరుగుతున్న జీవ సాంకేతిక శాస్త్రంలో ప్రస్తుత స్థితిగతులు – భవిష్యత్ ఉపయోగాలు అనే సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ” జీవ సాంకేతిక శాస్త్రాలపై విస్తృతమైన పరిశోధనలు జరగాలి. వీటి ఫలితాలు అన్ని వర్గాలకు అందినప్పుడే సార్థకత ఉంటుంది”అని అన్నారు. తమిళ సై ఇంకా …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి,ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ను సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి స్వీకరించారు. ఇందులో భాగంగా ప్రశాంతి కమిషన్ కార్యాలయం ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం కమిషనర్ ప్రశాంతి మరో ముగ్గురు అంటే వీహాబ్ సీఈఓ దీప్తి రావుల,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ రవికిరణ్ …

Read More »

ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ముగిసింది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణభవన్‌లో జరిగిన భేటీకి పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సమయంకలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ …

Read More »

నిరుద్యోగ యువతకు శుభవార్త

సర్కారీ నౌకరి కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈసీఐఎల్ లో పలు పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ ఉద్యోగాలను హైదరాబాద్ లోని హెడ్ క్వార్టర్ లో భర్తీ చేయనున్నది. మొత్తం 10ఖాళీలుగా ఉన్న టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ ఆర్టిసన్ లను భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే ఈ పోస్టుల కాలవ్యవధి ఏడాది …

Read More »

కర్ణాటక అమ్మాయికి మంత్రి కేటీఆర్ సాయం..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెల్సిందే. ఎవరన్నా కష్టాల్లో ఉన్నారంటే చాలు నేనున్నాను అని వెంటనే స్పందిస్తాడు. స్పందించడమే కాదు ఆ సమస్య పరిష్కారం కోసం తనవంతు పాత్ర పోషిస్తాడు మంత్రి కేటీ రామారావు. తాజాగా ఇప్పుడు ఇది పక్క రాష్ట్రాలకు కూడా చేరింది.ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన శిల్పారెడ్డి …

Read More »

పుస్తకం ఒక మంచి నేస్తం..మంత్రి హరీష్

పుస్తకం ఒక మంచి నేస్తమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట  జిల్లా కేంద్రంలోని 52 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకుని జిల్లా కేంద్ర గ్రంథాలయం లో ఏర్పాటుచేసిన గ్రంధాలయ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట గ్రంథాలయానికి గొప్ప చరిత్ర ఉందన్నారు.ఎంతోమంది ఈ గ్రంథాలయంలో తమ సందేహాలను నివృత్తి చేసుకొని గొప్ప వ్యక్తిగా ఎదిగారు అని అన్నారు. …

Read More »

తెలంగాణ బీజేపీ నేతలపై కర్నె ప్రభాకర్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నేతలు పద్ధతి పాడు లేకుండా చిల్లరగా మాట్లాడుతున్నారని శాసనమండలిలో విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను దేశవ్యాప్తంగా ఎలా అమలు చేయాలన్నదానిపై బీజేపీ కేంద్ర మంత్రులే తమతో టచ్‌లో ఉంటూ మాట్లాడుతున్నని అన్నారు. అలాంటిది ఇక్కడ బీజేపీకి చెందిన నేతలు దుర్మార్గంగా మాట్లాడుతున్నరని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో …

Read More »

కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం..!!

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న ప్రోటోకాల్ చట్టం అంతా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో రాసుకున్నవి. తెలంగాణలో సరికొత్త ప్రోటోకాల్ చట్టాన్ని తయారు చేయవాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.శాసన మండలి సమావేశం మందిరంలో విశేష అధికారుల కమిటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అధ్యక్షతన విశేష అధికార ల కమిటీ మొదటి సమావేశం జరిగింది. ముఖ్య అతిధి …

Read More »

దక్షిణ అమెరికాకు తెలంగాణ ఫార్మా ఉత్పత్తులు

దక్షిణ అమెరికా ప్రాంతాలకు తెలంగాణ నుంచి ఫార్మా ఉత్పత్తులు సరఫరా చేయాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ డల్లాస్, ఫోర్ట్ వర్త్ శాఖ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న వినోద్ కుమార్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతూ బుధవారం డల్లాస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా చాంబర్ ఆఫ్ …

Read More »

లబ్దిదారులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు అందజేత

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి నియోజకవర్గంలో బాలానగర్,చిత్తారమ్మ బస్తీలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన మొత్తం 108డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రులు కేటీ రామారావు,సీహెచ్ మల్లారెడ్డి లు ప్రారంభించారు. ఈ ఇండ్లను అర్హులకు అందజేశారు. ప్రభుత్వం వీటిని మొత్తం రూ. 9.34 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ బొంతు రామ్మోహన్,స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat