తెలంగాణను అత్యంత పర్యావరణ హితమైన, నివాసయోగ్యమైన రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతీ ఒక్కరి సహకారం అవసరమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణపై ఏర్పాటైన శాసనసభ కమిటీ తొలి సమావేశం స్పీకర్ పోచారం అధ్యక్షతన అసెంబ్లీలో జరిగింది. అసెంబ్లీ ఆవరణను పర్యావరణ హితంగా ప్రకటిస్తున్నామని, ఇకపై ప్లాస్టిక్ తో తయారైన వస్తువులు అసెంబ్లీలో వాడబోమని ఈ సందర్భంగా స్పీకర్ ప్రకటించారు. కమిటీలో సభ్యులైన …
Read More »ప్రతి పంటకు గిట్టుబాటు ధర కోసమే ధరల స్థిరీకరణ నిధి..!!
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ పట్టణంలోని కేదార్ నాథ్ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సీసీఐ అధికారులతో కల్సి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ”ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రైతులు పండించిన …
Read More »ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!!
తెలంగాణ వ్యాప్తంగా గత నలబై ఐదు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఆర్టీసీ సిబ్బంది తమకు న్యాయం కావాలని తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాకు కొన్ని పరిమితులుంటాయి. ఆ పరిమితులను మేము దాటలేము. రెండు మూడు వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్ ను ఆదేశించగలము. కానీ ప్రభుత్వాన్ని ఆదేశించలేము..ఇందుకు ఎలాంటి …
Read More »గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం..మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ,గ్రామీణాభివృద్ధి ,గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో పీఎంజీఎస్ వై కింద కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రోడ్ల ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ” రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు,పల్లెలకు స్వచ్చమైన తాగునీరుతో …
Read More »వచ్చే జూన్ నాటికి సీతారామ పూర్తి..!!
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు కొన్ని లక్షల ఎకరాలకు సాగునీళ్లు ,ఖమ్మం జిల్లాకు తాగునీరునందించే ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. హెలికాప్టర్ లో భద్రాది జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు లో జరుగుతున్న ప్రాజెక్టు పనులను …
Read More »తెలంగాణ సివిల్ ఇంజనీర్లకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి శుభవార్త. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాదాపూర్ లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్న వారు ఈనెల ఇరవై ఏడో తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి …
Read More »తగ్గుతున్న కష్టాలు..రోడ్డెక్కిన 69% బస్సులు..!!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నలబై ఐదు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తోన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ప్రజలకు ,ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులను,ప్రయివేట్ బస్సులను నడుపుతున్నారు. నిన్న ఆదివారం ఒక్క రోజునే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఆరవై తొమ్మిది శాతం బస్సులు నడిచినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఒక్కరోజునే మొత్తం 6114బస్సులను …
Read More »దుర్గం చెరువు అందాలను షేర్ చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని దుర్గం చెరువును రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారీ బడ్జెట్ తో దుర్గం చెరువు వద్ద సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. మరొకొద్ది రోజుల్లో ఈ చెరువు సుందరీకరణ పనులు పూర్తి కానున్నాయి. ఈ బ్రిడ్జ్ పనులు పూర్తైతే నగర వాసులను రవాణా ఎంతో సులువుగా మారుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈబ్రిడ్జ్ నిర్మాణ పనులను …
Read More »విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ఎందుకు దిగలేదంటే..?
చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమవ్వగానే ప్రధానమంత్రి నరేందర్ మోదీ దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఎంత బాధపడ్డామో అందరికీ విదితమే. అయితే చంద్రయాన్2 ను ఇస్రో జులై 22,2019న నెల్లూరు శ్రీహారికోట నుంచి ప్రయోగించిన సంగతి తెల్సిందే. పీఎల్ఎస్వీ మార్క్ 3 రాకెట్ చంద్రయాన్ ను నింగిలోకి మోసుకొని దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఉన్న అన్ని దశలను దాటుకుని సెప్టెంబర్ 7న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిగే క్రమంలో తలెత్తిన …
Read More »హెల్మెట్ ధర రూ.2.8 కోట్లు.. ప్రత్యేకత ఏమిటంటే..?
సాధారణంగా హెల్మెట్ ధర ఎంత ఉంటుంది. మహా ఐతే ఐదు వందల నుండి యాబై వేల రూపాయల వరకు ఉంంతుంది కదా.. అయితే విమానంలో ఆర్మీ పైలట్ ధరించే హెల్మెట్ ధర ఎంత ఉంటుందో తెలుసా..?. మహా అయితే ఎంత ఉంటుంది ఒక ఇరవై ముప్పై వేల రూపాయల వరకు ఉంటుంది అని అనుకుంటున్నారా..?. అయితే మీరు అనుకున్నది అక్షరాల తప్పు.ఆర్మీ పైలెట్ ధరించే హెల్మెట్ ధర అక్షరాల రూ. …
Read More »