Home / Jhanshi Rani (page 90)

Jhanshi Rani

బీటెక్‌ విద్యార్థిని హత్య కేసులో గుంటూరు కోర్టు సంచలన తీర్పు

ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసుపై న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆధారాలు రుజువు కావడంతో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పట్టపగలు అందరూ చూస్తుండగానే రమ్యను శశికృష్ణ హతమార్చాడు. గత ఏడాది ఆగస్టు 15న ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చకచకా విచారణ చేపట్టి …

Read More »

నల్గొండలో అభివృద్ధి పనుల జాప్యంపై కేసీఆర్‌ అసంతృప్తి

నల్గొండ పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులని అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల్లో జాప్యం చేయడంపట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా అభివృద్ధి పనులపై నార్కట్‌పల్లిలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే మొదలు పెట్టిన పనుల పురోగతిని ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. చిరుమర్తి లింగయ్య కుటుంబానికి పరామర్శ అంతకుముందు సీఎం …

Read More »

గూగుల్‌తో ఒప్పందం.. మరింత మెరుగైన సేవలకు అవకాశం: కేటీఆర్‌

అమెరికా తర్వాత రెండో అతిపెద్ద క్యాంపస్‌కు గూగుల్‌ సంస్థ శ్రీకారం చుట్టింది. అమెరికాలోని మౌంటెన్‌వ్యూలోని తమ హెడ్‌క్వార్టర్‌ తర్వాత హైదరాబాద్‌లో 3.3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను స్థాపించనుంది. ఈ క్యాంపస్‌కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, గూగుల్‌ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. విద్య, పౌరసేవలతో పాటు ఇతర రంగాల్లో గూగుల్‌ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి టెక్నికల్‌ …

Read More »

ఎన్ని ఆటంకాలు వచ్చినా.. ఇచ్చిన మాట తప్పను: జగన్‌

తన పాదయాత్ర, ఎన్నికల మేనిఫెస్టోలో 25లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామని మాటిచ్చామని.. అదనంగా మెరుగైన సౌకర్యాలతో కట్టిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. అనకాపల్లి జిల్లా పైడివాడ అగ్రహారం లే అవుట్‌లో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగన్‌ మాట్లాడారు. రాష్ట్రంలో సొంతంగా ఇల్లు లేని కుటుంబం ఉండబోదని మాటిచ్చామని.. ఇచ్చిన మాటకంటే మెరుగైన సౌకర్యాలతో కట్టించి తీరుతామని …

Read More »

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. ఉక్కపోత నుంచి కాస్త రిలీఫ్‌

ఎండల వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్‌ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. నగరంతో పాటు చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. సికింద్రాబాద్‌, ఈస్ట్‌ మారేడ్‌పల్లి, వెస్ట్‌ మారేడ్‌పల్లి,తిరుమలగిరి, అల్వాల్‌, బోయిన్‌పల్లి, చిలకలగూడ,బేగంపేట్‌, లంగర్‌హౌస్‌, కార్వాన్‌, గోల్కొడ ప్రాంతాల్లో వర్షం పడింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, కవాడిగూడ, విద్యానగర్‌, భోలక్‌పూర్‌, బీఆర్కే భవన్‌, ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్‌, సోమాజిగూడ, పంజాగుట్ట, బేగంబజార్‌, అబిడ్స్‌, నాంపల్లి, హిమాయత్‌నగర్‌ మొదలైన చోట్ల …

Read More »

నా అభిమాని నా సినిమాలో నటించడం గర్వంగా ఉంది: చిరంజీవి

విలక్షణ నటుడు సత్యదేవ్‌ను మెగాస్టార్‌ చిరంజీవి మెచ్చుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో సత్యదేవ్‌ గెస్ట్‌ రోల్‌ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి గొప్పతనాన్ని చెబతూ సత్యదేవ్‌ ట్వీట్‌ చేశారు. ‘‘అన్నయ్యా.. నటన, జీవితంలో మాలాంటి ఎందరికో మీరు ఆచార్య. ఒక అభిమానిగా చిరకాలం మీ పేరునే తలచుకుంటాను. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను.  మీరు నటించిన ‘ఆచార్య’లో కొద్దిసేపైనా మీతోపాటు కలిసి స్క్రీన్‌షేర్‌ …

Read More »

ఎమ్మెల్యేల పనితీరుపై జగన్‌ సర్వే చేయించారు: కొడాలి నాని

ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవని.. 2024లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్‌తో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్‌కోఆర్డినేటర్ల సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని జగన్‌ ఆదేశించారన్నారు. వచ్చే నెలలో ఎమ్మెల్యేలు గ్రామ సచివాలయాలను తిరిగి సమస్యలను అక్కడి బుక్‌లో రాయాలని.. వాటిని తాను పరిష్కరిస్తానని …

Read More »

టీఆర్‌ఎస్‌ పార్టీకి బ్యాంకుల్లో ఉన్న డబ్బు ఎంతో చెప్పిన కేసీఆర్‌

దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాల్సిన అవసరం ఉందని.. అందుకే జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సభలో ఆయన ముగింపు ప్రసంగం చేశారు. ఒక లక్ష్యంతో పనిచేస్తే అమెరికాను మించిన ఆర్థిక శక్తిగా భారత్‌ అవతరిస్తుందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 90కి పైగా స్థానాలు టీఆర్‌ఎస్‌వేనని.. ఈ విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ప్రసంగంలో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి …

Read More »

గేర్‌ మారుస్తున్నాం.. సిద్ధంగా ఉండండి: జగన్‌

మనమంతా ఒకటే కుటుంబమని.. నేతలంతా విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైసీపీ అధినేత, సీఎం జగన్‌ నిర్దేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్‌ వారికి దిశానిర్దేశం చేశారు. యుద్ధం చంద్రబాబుతో కాదని.. ఎల్లో మీడియాతో అని సీఎం పునరుద్ఘాటించారు. ఎల్లో మీడియా తీరును …

Read More »

కొత్త రాజకీయ శక్తి అవసరం.. ప్లీనరీలో కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు

దేశంలో స్వాతంత్య్ర ఫలాలు లభించాల్సిన పద్ధతిలో ప్రజలకు అందలేదని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. అనవసర పెడధోరణులు దేశంలో ఎక్కువ అవుతున్నాయని.. ఇలాంటి దురాచారాలు, దురాగతాలకు స్థానం ఉండకూడదని చెప్పారు. దేశ పరిరక్షణ కోసం ప్రజలంతా కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో కేసీఆర్‌ ప్రసంగించారు. ప్లీనరీ వేదికపై తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat