విమర్శకులకు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన కోహ్లీపై విమర్శలు ఎక్కువయ్యాయి. అతడిని టీమ్ ఇండియా నుంచి తొలగించాలంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో వాటన్నింటికీ కోహ్లీ ఇన్డైరెక్ట్గా కౌంటర్ ఇచ్చాడు. ‘‘డార్లింగ్ నేను కింద పడిపోతే ఏంటి.. నువ్వు పైకి ఎగిరితే ఏంటి’’ అంటూ తనను టార్గెట్చేసి కామెంట్ చేసిన వారికి పరోక్షంగా రిప్లై ఇచ్చాడు. …
Read More »ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం
ములుగుకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు తృటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షాలతో వచ్చి వరదల్లో పలు గ్రామాలు ముంపులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంపు గ్రామాల పర్యటనకు సీతక్క వెళ్లారు. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి వద్ద వాగు ఉండటంతో పడవలో ఆమె అవతలి ఒడ్డుకు బయల్దేరారు. ఈ క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న పడవ ఆగిపోయి ఓ చెట్టుకు ఢీకొట్టింది. వాగు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ …
Read More »ఏపీ యువకుడు.. అమెరికా క్రికెట్ టీమ్కి ఎంపిక
ఆంధ్రా తరఫున రంజీ మ్యాచ్లు ఆడిన శివకుమార్ అనే యువ ఆటగాడు అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. నెదర్లాండ్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో తొలి ఇంటర్నేషనల్మ్యాచ్ను అతడు ఆడాడు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన శివకుమార్.. కొంతకాలం క్రితం అమెరికాలో స్థిరపడ్డాడు. ఏదైనా దేశం తరఫున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే కనీసం మూడేళ్లు ఆ దేశంలో నివసించాలన్నది ఐసీసీ నిబంధన. ఈ నేపథ్యంలో ఇటీవలే మూడేళ్ల …
Read More »త్వరలో సీఎం జగన్ ‘ప్రజాదర్బార్’
త్వరలో ప్రజా సమస్యలపై నేరుగా ప్రజల నుంచే వినతిపత్రాలను స్వీకరించేందుకు ఏపీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. తన క్యాంపు కార్యాలయం వద్ద ‘ప్రజాదర్బార్’ పేరిట వీటిని స్వీకరించి సమస్య పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చేందుకు ఆయన రెడీ అవుతున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ ఉదయం 10 గంటలోపు ఈ ప్రజాదర్బార్ను పూర్తిచేసే అవకాశముంది. మధ్యాహ్న సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వనున్నారు. శని, …
Read More »ఎగ్ఫ్రైడ్ కలుషితం.. ట్రిపుల్ ఐటీలో 600 మందికి అస్వస్థత!
బాసర ట్రిపుల్ ఐటీలో భోజనం వికటించి సుమారు 600 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలతో పలువురు విద్యార్థులు సృహతప్పి పడిపోయారు. మధ్యాహ్న భోజనంలో వడ్డించిన ఎగ్ఫ్రైడ్ రైస్ కలుషితం కావడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. పీయూసీ-1, పీయూసీ-2 మెస్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రెండు మెస్లకు ఒకే చోట భోజనం తయారు చేస్తుంటారు. అప్రమత్తమైన అధికారులు …
Read More »పింక్ టాప్లో శాన్వి అందాల ఆరబోత
అక్కడ గెలవలేనోళ్లు సిరిసిల్లలో కాంగ్రెస్ను గెలిపిస్తారా? కేటీఆర్
టీఆర్ఎస్లో కొన్ని చోట్ల గొడవలు ఉండడం టీఆర్ఎస్ బలంగా ఉందనడానికి నిదర్శనం అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. బలంగా ఉన్న నేతలను పార్టీ కలుపుకొని పోతుందని, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. రాష్ట్రమంతా టీఆర్ఎస్ ఒక్కటే ఉందని ఈ విషయాన్ని కాంగ్రెస్, బీజేపీ సర్వేలే స్పష్టం చేస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ దొర అంటూ ప్రతిపక్షాలు …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన కీరవాణి టీమ్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎమ్ఎమ్. కీరవాణి తన టీమ్తో జూబ్లీహిల్స్లో మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కీరవాణికి ఈ ఛాలెంజ్ఇచ్చారు. అనంతరం కీరవాణి మొక్కలు నాటమని డైరెక్టర్లు మణిశర్మ, వందేమాతరం శ్రీనివాస్, సింగర్ సునీతకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇస్తూ రిక్వెస్ట్ చేశారు. కీరవాణితో పాటు బిగ్బాస్ విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మోహనా బోగరాజు తదితరులు ఉన్నారు.
Read More »మెట్రోపిల్లర్ను ఢీ కొట్టిన బైకు.. ఇద్దరు ష్పాట్డెడ్
బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అతివేగంతో మెట్రోపిల్లర్ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్లోని ఖైరతాబాద్లో చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన మోహిన్ (23), ఒబేద్(22) హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఎర్రమంజిల్ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్తుండగా హనుమాన్ ఆలయం ఎదురుగా మెట్రో పిల్లర్ను ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు బైకు ధ్వంసం అయింది. పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలాన్ని …
Read More »సీనియర్ నటుడు కన్నుమూత
సీనియర్ నటుడు ప్రతాప్ పోతన్ గురువారం అర్థరాత్రి హార్ట్ఎటాక్తో మరణించారు. చెన్నైలోని ఆయన ఇంట్లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి చెందినట్లు తెలుసుకున్న సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబాని ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ప్రతాప్ పోతన్ తెలుగు, తమిళంలో చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నారు. ఆకలి రాజ్యం, జస్టస్ చక్రవర్తి, …
Read More »