టీడీపీ ప్రభుత్వం చేయలేని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్ అని ఆయన కొనియాడారు. నిడమానూరులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వంశీ మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వంశీ చెప్పారు. సంక్షేమ పథకాలతో పాటు …
Read More »భవిష్యత్లోనూ కమ్యూనిస్టులతో కలిసి వెళ్తాం: జగదీష్రెడ్డి
కమ్యూనిస్టు పార్టీల ప్రచారం వల్లే మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. భవిష్యత్లోనూ ఐక్యంగా కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్లోని ముఖ్దూం భవన్కు కూసుకుంట్ల, ఎమ్మెల్యే గాదరి కిషోర్తోకలిసి జగదీష్రెడ్డి వెళ్లారు. టీఆర్ఎస్విజయానికి సీపీఐ, సీపీఎం శ్రేణులు కష్టపడ్డాయంటూ ఆ పార్టీ నేతలకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ట్రాప్ కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ట్రాప్ వేసిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో దర్యాప్తు నిలిపేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ వ్యవహారంపై మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు ఇన్వెస్టిగేషన్ నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ లేదా సిట్తో దర్యాప్తు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నేత ప్రేమేందర్రెడ్డి …
Read More »నడుము అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేస్తోన్న పూనమ్ బజ్వా
ఫుల్లుగా తాగి.. ఓ యువతి ఇంట్లోకి వెళ్లి పడుకున్న ప్రముఖ కంపెనీ సీఎఫ్ఓ!
అతడో ప్రముఖ కంపెనీ సీఎఫ్ఓ. ఎంతో హుందాగా నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన ఆయన ఫుల్లుగా తాగి మద్యం మత్తులో చేసిన పనికి అందరూ నోరెళ్ల బెట్టారు. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే.. తనతో ఏమాత్రం పరిచయం లేని ఓ అమ్మాయి ఇంటికి వెళ్లి ఆమె బెడ్ మీద దూరి బట్టలు విప్పి మరీ పడుకున్నాడు సీఎఫ్ఓ. ఆయన ఇంట్లో దూరిన సమయానికి ఇంట్లో లేని యువతి కాసేపు అయ్యాక ఇంటికి …
Read More »తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు వెల్లడి.. ఎంతో తెలిస్తే షాక్!
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మొత్తం ఆస్తుల వివరాలను అధికారికంగా ప్రకటించింది టీటీడీ దేవస్థానం. 1933 తర్వాత ఇప్పుడు వెంకన్న ఆస్తులు వివరాలు తెలిపారు. ఇందుకు సంబంధించిన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది టీటీడీ దేవస్థానం. బంగారం డిపాజిట్లు, బంగారు ఆభరణాలు, నగదు, భూములు రూపంలో శ్రీవారి ఆస్తులు ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయంటే.. దేశంలోనే ముఖ్యమైన ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు, డబ్బు …
Read More »నేడే చంద్ర గ్రహణం.. ఆలయాలన్నీ క్లోజ్.. టైమింగ్స్ ఇవే!
నేడు (మంగళవారం) చంద్ర గ్రహణం. ఇదే ఈ ఏడాదికి చివరి గ్రహణం. ఇప్పటికే గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. ఈ రోజు ఉదయం 8:30 నుంచి రాత్రి7:30 వరకు దేవాలయం తలుపులు క్లోజ్ చేస్తున్నారు. తిరిగి రాత్రి 8 గంటలకు స్వామివారి దర్శనం ప్రారంభం అవుతుంది. బ్రేక్, వీఐపీ, ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. శ్రీశైలం ఆలయాన్ని కూడా మూసివేశారు. గ్రహణం టైమ్ ఇదే.. మధ్యాహ్నం 2.30 …
Read More »మునుగోడులో కేఏ పాల్కు 805 ఓట్లు.. నోటాకు 482..!
మునుగోడు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఓట్లు లెక్కింపు జరగకు ముందే తనకు 1,10,000 ఓట్లు వస్తాయని ఆయనే గెలుస్తాడని ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుగానే జోస్యం చెప్పారు కేఏపాల్. అక్కడితో ఆగకుండా విజయం తనదే అంటూ డాన్సులు కూడా చేశారు. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేఏ పాల్కు వచ్చిన ఓట్లకు ఆయనకు షాక్ పక్కా. ఎందుకంటే ఆయనకు కేవలం 805 …
Read More »మునుగోడుపై కేఏ పాల్ బాంబ్ వేస్తాడని ఆర్జీవీ సెటైర్స్
మునుగోడు ఎన్నికల్లో ఓటమిపాలైన కేఏ పాల్పై రామ్ గోపాల్ వర్మ సెటైర్ వేశాడు. మునుగోడు నియోజకవర్గంపై కేఏ పాల్ తన స్నేహితులు ఐఎస్ఐఎస్, ఆల్ఖైదాను ఉపయోగించి బాంబ్ వేయనున్నాడని తెలిసిందని, ఆ ప్రాంతంలోని ప్రజలంతా పారిపోవాలని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇదే కాకుండా జీసస్కు చెప్పి మునుగోడు ప్రాంతంలోని పంటపొలాల్లో పంటలు పండకుండా, అక్కడి ప్రజలకు ప్రాణాంతకమైన వైరస్ సోకేలా చేస్తాడని విన్నానని ట్వీట్ చేశారు. అక్కడితో ఆగని ఆర్జీవీ …
Read More »మునుగోడు ‘గులాబీ’మయం.. శ్రేణుల సంబరాలు!
నువ్వా- నేనా.. అంటూ సాగిన మునుగోడు పోరులో టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఫైనల్గా 10,309 ఓట్ల మెజారీటీతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. మొత్తం 15 రౌండ్లలతో ఓట్ల లెక్కింపు జరగగా.. 2,3 రౌండ్లు తప్పితే మరే రౌండ్లోనూ బీజేపీ సత్తా చాటలేకపోయింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ టీఆర్ఎస్ పార్టీయే ముందంజలో …
Read More »