Read More »
బెడ్పై హాట్ పోజులతో రచ్చ రచ్చ చేస్తున్న కేజీఎఫ్ భామ!
ఆర్ఆర్ఆర్కు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లతో ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఆస్కార్ బరిలోనూ ఈ ఏడాది దిగనుంది. తాజాగా ఈ మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే శాటర్న్ అవార్డ్స్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్గా ఎంపికయ్యింది. ఈ గుడ్న్యూస్ను రాజమౌళి అభిమానులకు తెలియజేస్తూ.. జ్యూరీ టీమ్కు థ్యాంక్స్ …
Read More »సెలబ్రిటీల దీపావళి సందడి చూద్దాం రారండి..!
సోనాల్ చౌహన్ క్రికెటర్ జహీర్ఖాన్ దంపతులు ప్రీతీ జింటా దంపతులు రష్మిక రామ్ చరణ్, ఉపాసన సాక్షి అగర్వాల్ విజయ్ దేవరకొండ పూజా హెగ్డే తమన్నా కొడుకుతో నాని నయనతార, విగ్నేష్ శివన్ క్రికెటర్ సురేశ్ రైనా
Read More »గ్రాండ్గా హీరోయిన్ పూర్ణ మ్యారేజ్.. భర్తకు ముద్దగుమ్మ ప్రామిస్!
హీరోయిన్ పూర్ణ పెళ్లి ఘనంగా జరిగింది. యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ అలీని ఆమె మనువాడింది. దుబాయ్లో అతికొద్ది మంది బంధువుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి ఫొటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఫొటోలను షేర్ చేస్తూ తన భర్తకు చెందిన ఓ విషయాన్ని పంచుకుంది. దానికి సంబంధించిన ఫొటోలు, పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ‘‘ప్రపంచంలో నేను అందమైన మహిళను …
Read More »గ్రహణం తర్వాత పాటించాల్సిన నియమాలు ఇవే.!
సూర్యగ్రహణం పూర్తవుతోంది. సాయంత్రం 5.03 నిమిషాలకు ప్రారంభమైన పాక్షిక సూర్యగ్రహణం.. 5.45 గంటలకు ముగిసింది. ఈ నేపథ్యంలో గ్రహణం తర్వాత పాటించాల్సిన నియమాలను చూద్దాం. గ్రహణం పూర్తవగానే ఇంట్లోని వారంతా విడుపు స్నానం చేయాలి. ఈ నియమాన్ని అందరూ కచ్చితంగా పాటించి తలంటుకోవాలి. పూజా మందిరంలో ఉన్న చిత్రపటాలు, విగ్రహాలను శుద్ధి చేయాలి. దానితో పాటు వంటకాలు, ఇంట్లోని వస్తువులపై ఉంచిన దర్భ గడ్డిని తీసేయాలి. స్నానమాచరించిన తర్వాత ఇంటిని …
Read More »నరాలు తెగే ఉత్కంఠ.. పాక్పై భారత్ ఘన విజయం
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై టీమ్ ఇండియా అదరగొట్టింది. టీ20 వరల్డ్కప్ తొలి మ్యాచ్లో దాయాది జట్టును ఓడించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్.. క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలు మజాను అందించింది. ఓ దశలో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించిన టీమ్ ఇండియాను విరాట్ కోహ్లీ (82 నాటౌట్) విజయతీరాలకు చేర్చాడు. చివరి బంతికి ఒక్క పరుగు చేయాల్సి ఉండగా అశ్విన్ దాన్ని పూర్తిచేయడంతో …
Read More »కోమటిరెడ్డికి కాంగ్రెస్ షాక్..!
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఆ పార్టీ షాక్ ఇచ్చింది. ఇటీవల వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పై వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశించింది. ఈ మేరకు కోమటిరెడ్డికి ఏఐసీసీ కార్యదర్శి తారిఖ్ అన్వర్నోటీసులు జారీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతుందంటూ ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్తతతో కోమటిరెడ్డి మాట్లాడిన వాయిస్ రికార్డు వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ …
Read More »బన్నీ, శిరీష్లలో ఎవరు క్యూటీ.. ఎవరు నాటీ? ఆ హీరోయిన్ అప్సెట్!
అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా తెరకెక్కుతోన్న సినిమా ఊర్వశివో రాక్షసివో. త్వరలో ఈమూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ విలేకర్లతో ముచ్చటించారు. ఇందులో భాగంగా అనుకు విలేకర్ ఓ ప్రశ్న వేయగా ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. ఊర్వశివో రాక్షసివో సినిమా టీమ్ చిట్చాట్లో ఓ విలేకర్ అనుని ఉద్దేశించి మేడమ్.. నా పేరు సూర్య …
Read More »ట్రైన్కు ఎదురెళ్లిన కూతురు.. ఆమె కోసం తండ్రి పరుగులు.. చివరకు ఇద్దరూ..!
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో శనివారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని కూతురు రైలు పట్టాల వెంట పరుగెడుతుండగా ఎదురుగా ట్రైన్ రావడాన్ని గమనించిన తండ్రి ఆమెను రక్షించబోయి ప్రాణాలు కోల్పోయారు. గజపతినగరం మండలం మధుపాడలోని బంధువుల ఇంటికి వచ్చిన లింగాలవలసకు చెందిన బెల్లాన తవుడు (36), ఆయన కుమార్తె శ్రావణి(12) మృతిచెందారు. తవుడు, కుమార్తె శ్రావణిని తీసుకుని ద్విచక్ర వాహనంపై స్థానికంగా ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లారు. …
Read More »