Home / Jaya kumar (page 9)

Jaya kumar

Politics : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబుకు చురకలాంటించిన బొత్స..

Politics ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పై విమర్శలు గుప్పించారు ఊరికే గొప్పలు చెప్పుకోవడం సరికాదని ఏ విషయాన్ని అయినా చేసి చూపించాలని అన్నారు.. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనాన్ని సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టినట్టు గొప్పలు చెప్పుకుపోయారంటూ వ్యాఖ్యానించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో విజయనగరం సుజాత కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగిన వైసిపి నాయకుల సమావేశంలో మాట్లాడారు …

Read More »

Politics : మహిళా సంక్షేమమే కెసిఆర్ ప్రభుత్వ లక్ష్యం.. హరీష్ రావు..

harish rao inaugurates govt school at KUTBULLAPUR

Politics తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి పట్టణంలో జిల్లా సమైక్య దుకాణ సముదాయాలు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు మహిళా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తుందని చెప్పుకొచ్చారు.. సంగారెడ్డి జిల్లాలో సమైక్య దుకాణ సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ టిఎస్ ఐఎండీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, చేనేత సహకార సంస్థ చైర్మన్ …

Read More »

Politics : గురుకుల విద్యార్థులను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యం.. కేటీఆర్..

Politics తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అందరినీ ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దటమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లాలో మైనార్టీ సంక్షేమ శాఖ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ గురుకుల పాఠశాల పై పల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం తో పోటీపడేలా గురుకులంలో ఉండే విద్యార్థులను తీర్చిదిద్దటమే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తాజాగా …

Read More »

Politics : బేధ భావాలు వీడి ప్రకృతితో మమేకమై హోలీ జరుపుకోండి.. కెసిఆర్

Politics తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకుని, వినూత్నంగా పున:ప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.. సీఎం కేసీఆర్ చిగురించి ఆశలతో తమ జీవితాల్లోకి నూతనత్వాన్ని హోలీ రూపంలో స్వాగతం పలికే భారతీయ సంప్రదాయం ఎంతో గొప్పదని అన్నారు ఈ సందర్భంగా దేశ రాష్ట్ర పౌరులందరికీ హోలీ …

Read More »

Politics: వైయస్సార్ కంటి వెలుగు ఫేజ్ 3 ప్రారంభించిన ముఖ్యమంత్రి..

Politics ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పై తాడేపల్లిగూడెంలో తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అయితే ఏడాది మార్చి 15న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ముఖ్యమంత్రి ప్రారంభించనుండగా ఈ మేరకు సమీక్షలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అనంతరం వర్చువల్ గా ఫేజ్ 3 మిగిలిన వారికి వైయస్సార్ కంటి వెలుగును ప్రారంభించారు.. దీంతో …

Read More »

MINISTER RAJINI: అధికారులతో మంత్రి విడదల రజిని సమీక్ష

MINISTER VIDADHAL RAJINI REVIEW MEETING WITH officials

MINISTER RAJINI: తెలంగాణలో వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో….ఆంధ్రప్రదేశ్ లో మంత్రి విడదల రజిని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ర్యాగింగ్ విషయంలో రాష్ట్రంలో అన్ని కళాశాలల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వైద్య విద్యార్థి ర్యాగింగ్ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో కలవరం సృష్టించింది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు అప్రమత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి రజిని సమావేశం ఏర్పాటు చేశారు. కళాశాలల్లో యాంటీ …

Read More »

SWACH SURVEKSHAN: స్వచ్ఛ భారత్‌ అవార్డులో తెలంగాణ సత్తాచాటింది

SWACH SURVEKSHAN: స్వచ్ఛ భారత్‌ అవార్డులో తెలంగాణ సత్తాచాటిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రకటించారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో కేంద్రం ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ప్రకటిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ అవార్డుల్లో రెండు వేర్వేరు విభాగాల్లో.. తొలి మూడుస్థానాలతో నంబర్‌ 1గా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. అక్టోబర్‌ –డిసెంబర్‌-2022 త్రైమాసికానికి స్వచ్ఛ భారత్‌ ఎంపిక చేసిన రెండు విభాగాల్లోనూ అవార్డులు వరించాయి. స్టార్ త్రీ …

Read More »

MLC KAVITHA: మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి మరణంపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి

MLC KAVITHA: మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి మరణంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రీతి తల్లిదండ్రులకు కవిత లేఖ రాశారు. ప్రీతి మరణం తనను ఎంతో బాధకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణానికి కారకులపై ప్రభుత్వం కచ్చితంగా శిక్షిస్తుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ట్విటర్ వేదికగా ప్రీతికి ఎమ్మెల్సీ కవిత సంతాపం …

Read More »

MAHABUBNAGAR: ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయం

MAHABUBNAGAR: మహబూబ్‌నగర్‌లోని దివిటిపల్లి వద్ద ఐటీ కం మల్టీ పర్పస్ ఇండస్ట్రీయల్ కారిడార్‌లో విద్యార్థులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. దివిటిపల్లిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి సారథ్యంలో మంత్రి వర్గం పనిచేస్తోందని మంత్రి అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కొందరు ఓర్వలేక అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడ్డ పాలమూరును …

Read More »

RAITHU BHAROSA: రైతు భరోసా నిధులు విడుదల

CM JAGAN RELESING THE RAITHU BHAROSA FUNDS

RAITHU BHAROSA: నాలుగో ఏడాదికి సంబంధించి వైఎస్ ఆర్ రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రంల బాగుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువగానే ప్రజలకు మేలు చేశామని వెల్లడించారు. రైతులకు ఏటా 13500 రూపాయలు అందిస్తున్నామని సీఎం ప్రస్తావించారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat