Arogya Mahila తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళలకు ఎనిమిది రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. కరీంనగర్లో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా మహిళలకు అందుబాటులోనే ఎన్ని రకాల చికిత్సలపై మాట్లాడారు. అలాగే ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెబుతూ …
Read More »Harish Rao : మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మూడు కానుకలు అందించిన కేసిఆర్..
Harish Rao అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు కానుకలు అందించనున్నారు అని చెప్పుకొచ్చారు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఉన్న మహిళలందరికీ హరీష్ రావు శుభవార్త చెప్పారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు మూడు కానుకలు అందించనున్నారని తెలిపారు అందులో ఒకటి ఆరోగ్యం మహిళ రెండోది న్యూట్రిషన్ కిట్ కాగా …
Read More »MLC Kavitha : చట్టాన్ని గౌరవించి ఈడీ విచారణకు హాజరవుతాం కానీ.. కవిత
MLC Kavitha బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జారీ చేసిన నోటీసులపై స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిగా నా సహకారాన్ని అందిస్తానని చెప్పుకొచ్చారు.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు తాజాగా ఈడి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత చట్టాన్ని పూర్తిగా గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. అలాగే వారికి నా వంతు సహకారాన్ని అందిస్తానని కానీ ధర్నా …
Read More »IT Minister Ktr : అప్పుడే మహిళా సాధికారత సాధ్యం.. కేటీఆర్
IT Minister Ktr తాజాగా హోటల్ తాజ్ కృష్ణా వేదికగా వీ హబ్ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు వ్యాపారులకు కల్పించే పలు అవకాశాలు సదుపాయాల కోసం మాట్లాడారు.. తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో మహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం …
Read More »Cm Jagan Mohan Reddy : జగనన్న విద్యా దీవెన విద్యార్థులు అకౌంట్ లోకి చేరేది ఆరోజే..
Cm Jagan Mohan Reddy ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సీఎంవో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలు మార్చి, ఏప్రిల్ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలు చేయాల్సిన పథకాల తేదీల ఖరారుపై చర్చించారు. కాగా ఆంధ్రాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పలు కార్యక్రమాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల కోడ్ ముగియనుండడంతో ఈ కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు …
Read More »IT Minister Ktr : మళ్లీ మేమే వస్తాం.. మరిన్ని సదస్సులు నిర్వహిస్తాం.. మంత్రి కేటీఆర్..
IT Minister Ktr తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా రాష్ట్రంలో అభివృద్ధి రోజురోజుకీ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. అలాగే వ్యాపారుడు పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందని తెలిపారు. ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే మళ్ళీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారులు పెట్టుబడులకు అద్భుతమైన వాతావరణ ఏర్పాటు చేశామని …
Read More »Himachal Pradesh Politics : కేంద్ర ఏజెన్సీ సంస్థలను తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్..
Himachal Pradesh Politics హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ తాజాగా మోడీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఈడి, సి బి ఐ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాయంటూ విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాజకీయ ప్రత్యర్థులపై ఈడి, సి బి ఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని మండిపడ్డారు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుకువేందర్ సింగ్.. ప్రస్తుతం ఈ సంస్థలు అడ్మినిస్ట్రేటివ్ సంస్థలు …
Read More »Cm Kcr : మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగం చేసే మహిళలకు శుభవార్త ప్రకటించిన కేసీఆర్..
Cm Kcr తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సగ భాగమైన మహిళలు అన్ని రంగాల్లో పురోగమించాలని ఆకాంక్షించారు.. ఇప్పటికే తమ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో చేసిందని ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తుందని అన్నారు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని కోరుకున్నారు. అలా జరిగినప్పుడే స్త్రీల సాధికారత …
Read More »BRS Party MLA : ఎమ్మెల్యే కోటా అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్..
BRS Party MLA ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా రాష్ట్ర శాసనమండలి ఎమ్మెల్యేల కోట అభ్యర్థులను ప్రకటించారు.. ఈ మేరకు దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిని ప్రకటించారు. కాగా గవర్నర్ నామినేట్ చేసే మరొక ఇద్దరు పేర్లను క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని 3 శాసన మండలి స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన …
Read More »Politics : గత ప్రభుత్వం తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం.. అంబటి
Politics ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తాజాగా పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందని అందుకే ఇప్పుడు పనుల్లో జాప్యం జరుగుతుందని అన్నారు.. ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ సీజన్లో ఎలాగైనా పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని చెప్పుకొచ్చారు డయా ఫ్రమ్ వాల్ తప్పుగా వేయటం వల్లే ఇంత జాప్యం …
Read More »