Home / Jaya kumar (page 7)

Jaya kumar

MLC Kavith : బండి సంజయ్ పై తెలంగాణలో పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు..

MLC Kavith బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రమంతా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత రెడ్డి బండి సంజయ్ పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటున్న …

Read More »

Ys Vivekananda Reddy : వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఊరట..

Ys Vivekananda Reddy వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఈరోజు హైకోర్టులో ఊరట లభించింది. మార్చ్ 10వ తారీఖున సిబిఐ ముందు విచారణకు హాజరు కావాలని సిబిఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనివలన వైయస్ అవినాష్ రెడ్డి తను శుక్రవారం సిబిఐ విచారణకు హాజరు కావాలని అనడంపై తెలంగాణ హైకోర్టులో స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై విచారణ …

Read More »

Bandi Sanjay : బండి సంజయ్ పై విరుచుకుపడిన ఎమ్మెల్యే గాదరి కిషోర్..

Bandi Sanjay బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజ‌య్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాద‌రి కిషోర్ మండిప‌డ్డారు. ఒక మహిళను పట్టుకొని అలా ఎలా మాట్లాడుతారు అంటూ ప్రశ్నించారు. మహిళలను కించపరిచే బండి సంజయ్ నోరును ఫినాయిల్‌తో కడగాలన్నారు. తెలంగాణ మహిళా సమాజాన్ని కించపరిస్తే ఒప్పుకునేది లేదంటూ హెచ్చరించారు. మహిళలను గౌరవించలేని అధ్యక్షుడున్న దౌర్భాగ్యపు పరిస్థితి బీజేపీకి ఏర్ప‌డింద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర …

Read More »

Ysrcp Party : రేషన్ కార్డు పై చిరుధాన్యాలు అందించనున్న ఏపీ ప్రభుత్వం..

Ysrcp Party వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రజల సంక్షేమం కోసం వైయస్సార్ రైతు భరోసా, అమ్మ ఒడి, విద్య కానుక, చేయూత వంటి పథకాలన్నిటిని ప్రవేశపెట్టగా ప్రజలందరూ వీటి ద్వారా లబ్ధి పొందడం అందరికీ తెలిసిందే. ఇవే కాకుండా డ్వాక్రా మహిళలకు రుణాల మంజూరుకు సంబంధించిన వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉదారత …

Read More »

Ap Employees Salaries : ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయంలో ప్రతిపక్షం బురద చల్లటం సరైన పద్ధతి కాదు. చంద్రశేఖర్ రెడ్డి

Ap Employees Salaries ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మూడు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉద్యోగుల సంఘం సలహాదారుడు అయిన చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి ఏ ఒక్కరికి అన్యాయం జరగలేదని అదేవిధంగా ఉద్యోగులు కూడా ఏమాత్రం అన్యాయం చేయమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు అన్నివేళ అన్ని విధాల మీరు చేయడానికి …

Read More »

Andhra New Highways : ఆంధ్రాలో 976 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గాల విస్తరణ..

Andhra New Highways రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలను పట్టణాలతో సమానంగా అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి దాదాపు 976 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గాలను విస్తరించి గ్రామాలను పట్టణాలను కలపడానికి సంకల్పించింది. కొత్తగా నిర్మించే రోడ్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించగా కేంద్రం ఇప్పటికే అంగీకారాన్ని తెలిపినట్టు తెలుస్తుంది. మార్చి 22వ కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారిల సమావేశం జరగనుంది. …

Read More »

Ysrcp Party : సహకార సంఘాలకు ఇచ్చే ఋణాన్ని 20 లక్షలకు పెంచనున్న జగన్ ప్రభుత్వం..

Ysrcp Party రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజలందరికీ ఎంతగానో చేయూతనందిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు ఈ పథకాలను ఉపయోగించుకొని తమకు తమ కుటుంబానికి ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటున్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ తగినన్ని వనరులు లేని పేదవారు జగనన్న పథకాలను ఉపయోగించుకొని లబ్ధి పొంది అభివృద్ధి చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సహకార సంఘాలకు కేవలం రెండూ లేదా మూడు …

Read More »

Ys Jagan Mohan Reddy : కులం చూడం మతం చూడం.. ఆనాటి మాట నిలబెట్టుకున్న జగన్..

Ys Jagan Mohan Reddy ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం మాటల్లోనే కాక చేతల్లోనూ ప్రజలందరికీ సమాన అవకాశాన్ని కల్పిస్తున్నారు. కులం చూడం మతం చూడం అంటూ ఆయన ఆనాడు చేసినటువంటి వాగ్దానాన్ని నేడు నిలబెట్టుకుంటున్నారు. తాజాగా ఏపీలో వైయస్సార్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారిని చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గురువారం వైయస్సార్ పార్టీ తరఫున అభ్యర్థులు …

Read More »

Organ Donation : అవయవదానం చేసిన మహిళలకు మణిపాల్ హాస్పిటల్ ఘనసత్కారం

Organ Donation తమ అవయవాలు, కాలేయాలు లేదా కిడ్నీ లో కొంత భాగాన్ని తమ కుటుంబ సభ్యులకు దానం చేసే వారిని సజీవ దాతలు అంటారు. వీరు ధైర్యశీలులు, సమర్థులు మరియు త్యాగధనులైన మహిళలు, వీరు తమ దృఢ సంకల్పం, వైద్యం, విశ్వాసం, కృషి ద్వారా తమ కుటుంబాన్ని ఎవరు ఊహించలేనటువంటి సంక్షోభాల నుండి బయట పడేయగలుగుతారు. మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ, సౌత్ ఏషియన్ లివర్ ట్రాన్స్ ప్లాంట్ టీమ్ …

Read More »

Vidadala Rajini : రాష్ట్రంలో మహిళా సాధికారతకే పెద్దపీట .. మంత్రి విడదల రజిని..

MINISTER VIDADHAL RAJINI REVIEW MEETING WITH officials

Vidadala Rajini ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళా సాధికారత సమగ్రభివృద్ధికి పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మంత్రి రజిని మహిళా సాధికారత సమానత్వం అనే అంశంపై కీలక విషయాలు చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడిన విడుదల రజిని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి విషయంలో మహిళలకు చేయూతన అందిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat