Minister Jogi Ramesh : పబ్లిక్లో పచ్చిగా బూతులు మాట్లాడుతున్న చంద్రబాబుది బూతుల పార్టీ కాక మరి ఏంటని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఈ మేరకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ… నరసాపురంలో సీఎం జగన్ మాట్లాడిన మాటలపై టీడీపీ సైకోలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు పబ్లిక్ లో పచ్చిగా బూతులు …
Read More »Cm Ys Jagan : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్న సీఎం జగన్..!
Cm Ys Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష (రీసర్వే) పథకం కింద సర్వే పూర్తి అయిన గ్రామాలకు సంబంధించిన రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11.00 నుంచి …
Read More »CM Kcr : పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసిన సీఎం కేసిఆర్..!
CM Kcr : తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. టిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ ఐటీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఏకంగా 50 బృందాలు రంగంలోకి ఏకకాలంలో మంత్రి ఇంటితో పాటు ఆయన బంధువుల ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున నగదు సీజ్ చేసినట్లు సమాచారం అందుతుంది. దీంతో ప్రగతి భవన్లో తాజాగా సీఎం కేసీఆర్ …
Read More »Marri Sasidhar Reddy : కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన మర్రి శశిధర్ రెడ్డి… రాజీనామా ప్రకటన !
Marri Sasidhar Reddy : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఇటీవల పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఆయనను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కొద్దిరోజులకే శశిధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు మీడియా …
Read More »Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డి కార్యాలయాలు, విద్యాసంస్థలపై ఐటీ దాడులు..!
Minister Mallareddy : తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాతున్నాయి. ఇటీవల ముగుగోడు ఉప ఎన్నిక నేపధ్యంలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తులో దూకుడు పెంచింది. ఈ సమయంలోనే మంత్రి మల్లారెడ్డికి చెందిన కార్యాలయాలపై, విద్యాసంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలపై ఐటీ సోదాలు మొదలయ్యాయి. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు నివాసాల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. …
Read More »Himanshu Rao : రోడ్డు పక్కనే బేల్ పూరీ తింటూ ఆశ్చర్యపరిచిన హిమాన్షు… వైరల్ గా మారిన వీడియో !
Himanshu Rao : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గురించి అందరికీ తెలిసిందే. గతంలో అధిక బరువు కారణంగా అనేక సార్లు బాడీ షేమింగ్కు గురయ్యాడు హిమాన్షు. భారీ శరీరాకృతితో కనిపించే హిమాన్ష్పై ఆన్లైన్లో, కొందరు రాజకీయ నాయకులు కూడా పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో తీవ్రంగా స్పందించి… తన కుమారుడిపై కొందరు …
Read More »Minister Botsa Sathyanarayana : సామాన్యుడికి న్యాయం జరగాలంటే సీఎం గా జగనే ఉండాలి : మంత్రి బొత్స
Minister Botsa Sathyanarayana : రాష్ట్రంలో సామాన్యుడికి న్యాయం జరగాలంటే సీఎం గా జగనే ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహనం కోల్పోయి, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సహనం కోల్పోయి …
Read More »Harish Rao : ఈనెలలో గ్రామీణ ప్రాంతాల్లో 2 వేల దవాఖానాలు ప్రారంభిస్తాం : మంత్రి హరీష్ రావ్
Harish Rao : తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 2 వేల దవాఖానాలు ప్రారంభించనున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. వైద్య సేవల్లో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఆరోగ్య తెలంగాణ ధ్యేయంగా పనిచేస్తున్నాం.. ప్రజలకు ప్రభుత్వపరంగా నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం’ అని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్లో ఏఎన్ఎంలతో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు ఈ ప్రకటన …
Read More »Kodali Nani : చంద్రబాబు, లోకేశ్, ఎన్నారై… ఎవరైనా సరే పోటీలో నేనే : కొడాలి నాని
Kodali Nani : రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ… ఇప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ వైసీపీ నేతలు, ప్రతిపక్షపార్టీ నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతుంది. రాష్ట్రం లోని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. వైకాపా నేత కొడాలి నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన కి ఉన్న మాస్ ఫాలోయింగ్ …
Read More »Cm Jagan : చంద్రబాబుకి అదిరిపొయే కౌంటర్ ఇచ్చిన సీఎం జగన్… ఇదే కర్మరా బాబు అంటూ !
Cm Jagan : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెదేపా అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నరసాపురం రూపురేఖలు మారబోతున్నాయన్నారు. దేశంలో ఇప్పటి వరకు తమిళనాడు, కేరళలోనే ఆక్వా వర్సిటీలు ఉన్నాయని… మూడో వర్సిటీ నరసాపురంలోనే …
Read More »