Home / Jaya kumar (page 4)

Jaya kumar

Latest Rains : భారీ వర్షాలపై ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన నిరంజన్ రెడ్డి

Latest Rains తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన నుంచి రైతులకు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతుంది. దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలోని రైతులకు లేని సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం రైతులకు కల్పించింది. రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతుల జీవితాల్లో ఆనందాన్ని నిలిపింది. ముఖ్యంగా 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తెలంగాణలో ప్రతి రైతు కష్టానికి ఫలితం …

Read More »

Brs Party : మహారాష్ట్ర వేదికగా మొదలవుతున్న రాజకీయ ఆట..

Brs Party తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి ప్రజా సంక్షేమ లక్ష్యంగా కొనసాగుతున్నారు.  ముఖ్యంగా ప్రజలందరి సమస్యలను తీర్చడమే తన యొక్క లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారు.  2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తెలంగాణ అభివృద్ధిని దేశమంతా చూసి తెలంగాణ అభివృద్ధి మోడల్ ని వారు కూడా అనుసరిస్తున్నారు. 2018 లో మరొకసారి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ తెలంగాణలో తనకు ఎదురే …

Read More »

Minister Roja : వైఎస్ఆర్సిపి పులివెందుల్లో ఓడిపోయిందంటూ ప్రచారం చేసిన టిడిపికి రోజా కౌంటర్

Minister Roja  ఆంధ్రప్రదేశ్లో 2019లో జరిగిన ఎన్నికలలో 175 స్థానాలకు గాను 150 యొక్క స్థానాల్లో వైయస్సార్ పార్టీ జై కేతన ఎగరవేసి అధికారాన్ని చేపట్టింది. ప్రతిపక్ష టిడిపికి కేవలం 23 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ విధంగా దాదాపు 90% స్థానాలు వైయస్సార్ పార్టీ గెలిచింది. అప్పటినుంచి కూడా వైయస్సార్ పార్టీ దాదాపు జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తూనే వస్తుంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ …

Read More »

Ap Assembly : ప్రతిపక్షంగా ఓడిపోయిన తెలుగుదేశం.. మరోసారి అసెంబ్లీలో నిరూపితం..

Ap Assembly ఆంధ్రప్రదేశ్ ప్రజలు అఖండ మెజారిటీతో వైయస్సార్ పార్టీని గెలిపించిన నుంచి ఎటువంటి సమస్య లేకుండా రాష్ట్రాన్ని సజావుగా జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకు వెళుతున్నారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా ఆయన తీసుకుంటుంటే ప్రతి నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా తన వంతు పాత్రకి న్యాయం చేయలేకపోతుందని ప్రజలందరూ …

Read More »

Ys Jagan : స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మూడు వేల కోట్లు నొక్కేసింది ఇదే నిదర్శనం.. వైయస్ జగన్

Ys Jagan జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజలకు సంక్షేమ, సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ముందు కొనసాగుతున్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చేయుత, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, డ్వాక్రా మహిళలకు అధిక మొత్తంలో రుణాలు వంటివి పేదల జీవితాల్లో ఎంతో గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తనపై తన ప్రభుత్వం పై ఎటువంటి అవినీతి మచ్చలు లేకుండా …

Read More »

skoch awards : జాతీయ స్థాయిలో గుర్తింపు.. జగన్ పథకాలకు స్కాచ్ అవార్డుల పంట..

skoch awards ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే ఏ చిన్న పథకాన్ని ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. సన్నకారు రైతులు, చిన్న రైతులు మొదలగు వారందరూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి ధైర్యంగా గడుపుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైయస్సార్ రైతు భరోసా పేద రైతుల జీవితాల్లో ఆనందాన్ని నింపింది అని చెప్పవచ్చు. కాగా  రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగపడేందుకు తీసుకువచ్చిన …

Read More »

Ap Highways : ఆంధ్రాలో త్వరలో ఐదు జాతీయ రహదారులు..

Ap Highways వైయస్సార్ సీపీ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కేవలం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందు కొనసాగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు కొరకు అనేక మంచి పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చారు. చేయూత, వైయస్సార్ రైతు భరోసా, డ్వాక్రా మహిళలకు అధిక మొత్తంలో రుణాలు లభించేలా చేసి పేద ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకుని వచ్చారు. తాజాగా …

Read More »

Cm Jagan : ఆ ఒక్క పథకంతో దేశం చూపును ఆంధ్ర వైపు తిప్పిన ముఖ్యమంత్రి..

cm-jagan-meeting-on-newly-constructing-ports-and-harbers

Cm Jagan ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలు దేశమంతా గుర్తింపును పొందుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు సహాయం చేసేందుకు, వారి బాగోగులు చూసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన రైతులకు అందిస్తున్నటువంటి సేవలు జాతీయస్థాయిలో గుర్తింపును సాధిస్తున్నాయి. పేదల, రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆబికే రైతు భరోసా కేంద్రం …

Read More »

Kcr Government : ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పేదలకు ఆ స్థలాలను క్రమబద్ధీకరణ చేయనున్న ప్రభుత్వం..

Kcr Government తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల యొక్క సంక్షేమమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతుంది. కెసిఆర్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తెలంగాణ అభివృద్ధినీ దేశమంతా మాట్లాడుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల హక్కులను కాపాడేందుకు ఒక్క అవకాశాన్ని విడవడం లేదు. కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పేదరిక సంక్షేమానికి సంబంధించి మరొక నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పేదలకు …

Read More »

Telengana Tourism : కరీంనగర్ వాసులకు శుభవార్త తెలిపిన పర్యాటక శాఖ మంత్రి గంగుల కమలాకర్..

Telengana Tourism తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ జిల్లా వాసులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించేందుకు సిద్ధమయ్యింది. ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి తెలంగాణకు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టులను, మరెన్నో పథకాలను అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతోంది. కరీంనగర్ మానేరు నదిపై ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జిని ఏప్రిల్ 14వ తారీకు నుండి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat