Home / Jaya kumar (page 39)

Jaya kumar

Political : మాయమాటలకు లొంగిపోకుండా.. మన అభివృద్ధికి పాటుపడుతున్న నిజమైన నేత జగన్.. ఎంపీ ఆర్‌.కృష్ణయ్య

Political ఆంధ్రాలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ మహా సభ ఘనంగా జరుగుతుంది.. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలతో పాటు ఎందరో బీసీ నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి బీసీల మనుగడకు అందరూ పాటుపడాలని చెప్పారు.. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ సభ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎందరో బీసీనేతలు హాజరయ్యారు.. …

Read More »

Political : బీసీ మహాసభ చూసి టీడీపీ నేతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి.. మంత్రి జోగి రమేష్..

Political ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ మహాసభ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎందరో బీసీ నేతలు హాజరయ్యారు.. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా వచ్చారు ఇక్కడ జగన్కు ఘన స్వాగతం లభించింది.. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ మహాసభ సందర్భంగా ఇక్కడికి వచ్చినా జగన్ మహాత్మ జ్యోతి ఫూలే మహానేత …

Read More »

యువతను నిర్వీర్యం చేసింది గత చంద్రబాబు పాలనే: విడదల రజని

గతంలో టీడీపీ సర్కార్ యువతను నిర్వీర్యం చేసిందని, చంద్రబాబు హయాంలో నిరుద్యోగులు చాలా మందే ఉన్నారని ఏపీ మంత్రి విడదల రజని విమర్శించారు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ నిరుద్యోగం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయన్నారు. ప్రతి ఇంట్లో వైసీపీ …

Read More »

ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక ఆదాయం: మంత్రి హరీశ్‌ రావు

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో బద్ధిపోచమ్మ ఆలయాన్ని మహా పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. నారాయణరావు పేటలోని ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..బద్ధిపోచమ్మ ఆలయాన్ని దర్శించుకోవడానికి చాలా రోజుల నుంచి చూస్తున్నానని, ఆ ఆశ ఇప్పటికి తీరిందని అన్నారు. ఆలయం మళ్లీ ప్రారంభం …

Read More »

భారత్ ను బంగారంలా తీర్చిదిద్దుతా : సీఎం కేసీఆర్

తెలంగాణలో ప్రజా సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్ ముందుకు వెళ్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎప్పటికప్పుడూ నూతన భవనాలను ఏర్పాటు చేస్తూ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నామని కేసీఆర్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అలాగే పార్టీ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రస్తావనను తీసుకొచ్చారు. భారత రాష్ట్ర సమితి …

Read More »

Politics : కృష్ణ జలాల వివాదంలో ఒక నిర్ణయానికి వచ్చిన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు..

Politics ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయంలో ఇన్నాళ్ళకి ఒక అభిప్రాయం కుదిరింది… శ్రీశైలం జలాశయం రూల్ కర్వ్స్‌లో మార్పులు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయని కృష్ణా యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షక కమిటీ కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లై వెల్లడించారు. కృష్ణా జలాల వివాద విషయంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఒక ఏకాభిప్రాయం వచ్చింది.. శ్రీశైలం జలాశయం రూల్ కర్వ్స్‌లో మార్పులు …

Read More »

Politics : ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన కేసిఆర్..

Politics ప్రతీ ఒక్కరూ సమస్యలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు.. వికలాంగులు ఆత్మన్యూనతకు లోనవకుండా, ఆత్మస్థైర్యంతో లక్ష్యాలను సాధించాలని.. ఆసరా అవసరమైన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదనీ.. తెలంగాణ రాష్ట్రం దివ్యాంగుల సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసిఆర్ అన్నారు.. ఈ సందర్భంగా …

Read More »

Politics : రాష్ట్రానికి చంద్రబాబు వల్లే శని పట్టింది.. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు

Politics టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఇన్నేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు అలాగే రాష్ట్రానికి చంద్రబాబు వల్లే శని పట్టిందని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించిన ఎంపీ సీనియర్ నరసింహారావు ఇన్నాళ్లుగా ఆయన రాష్ట్రానికి చేసిన మేలు ఏంటో చెప్పమన్నారు.. ఎంపీ జీవీఎల్‌ …

Read More »

Politics : భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు పాఠశాల ఉపాధ్యాయుని సస్పెండ్ చేసిన వైనం..

Politics కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత జూడయాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే యాత్రలో పాల్గొన్నందుకు ఒక పాఠశాల ఉపాధ్యాయుని సస్పెండ్ చేసిన విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది.. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జొడో యాత్ర ఎంత విజయవంతమైందో అందరికీ తెలిసిందే.. ఈ యాత్రలో చిన్న పెద్ద అని లేకుండా అందరూ పాల్గొంటూనే ఉన్నారు..అయితే పాల్గొన్నందుకు ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని సస్పెండ్‌చేశారు. ఈ ఘటన …

Read More »

Political : ఈ మూడు ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పి తీరాల్సిందే.. అంబటి రాంబాబు

Political తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పోలవరంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే పర్యటనపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అక్కడ పర్యటించే ముందు చంద్రబాబు నాయుడు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు.. పోలవరంలో పర్యటించే ముందు చంద్రబాబు నాయుడు 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat