Political ఎప్పటికప్పుడు టిడిపి నేతలపై ఆ పార్టీపై సంచలనం వ్యాఖ్యలు చేసే మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా మరోసారి టిడిపి పై వైరల్ కామెంట్స్ చేశారు.. విజయవాడలో జరుగుతున్న బీసీ మహాసభకు హాజరైన ఆయన జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్స్ చేశారు.. విజయవాడలో జరుగుతున్న బీసీ మహాసభకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులు అందరూ హాజరవుతున్నారు.. మొదటి రోజు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి …
Read More »Political : తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు.. కనిపించని కారు..
Political తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ దేశస్థాయిలో విస్తరించి బిఆర్ఎస్ గా మారిన సంగతి తెలిసిందే అయితే తాజాగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధికార ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.. తెలంగాణలో ఉద్యమ నాయకులతో పుట్టుకొచ్చిన పార్టీ టిఆర్ఎస్ అయితే ఎప్పుడు 22 ఏళ్ళ క్రితం మొదలైన ఈ పార్టీ తాజాగా టిఆర్ఎస్ గా పేరు మార్చుకుంది.. రాష్ట్ర విభజన నుంచి ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి …
Read More »Political : అనుకున్నదొకటి.. అయినది ఒకటి.. అన్నట్టు తయారైన గన్నవరంలో టీడీపీ పరిస్థితి..
Political ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం గన్నవరం.. ఇక్కడ ఖమ్మం నియోజకవర్గం ఎక్కువగా ఉండటంతో ఎప్పుడు టిడిపి ఏ గెలుస్తుంది అయితే ఈ క్రమంలో ఇప్పటికే రెండుసార్లు గన్నవరం నుంచి వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు.. అయితే తాజాగా అయినా వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు.. అయితే దీంతో గన్నవరంలో టిడిపికి అసలు నాయకుడే లేకుండా అయిపోయాడు.. గన్నవరంలో టిడిపి ఎమ్మెల్యే గా రెండుసార్లు …
Read More »Political : ఆంధ్ర తెలంగాణ కలిస్తే తప్పేముంది.. బొత్స సత్యనారాయణ
Political ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ ఏకమైతే మంచిదంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే విషయంపై తెలంగాణ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ …
Read More »Political : టిడిపి శ్రేణుల్లో మొదలైన హడావిడి..
Political విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ సభ విజయవంతం అవుతుంది.. దీంతో టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.. విజయవాడలో జరుగుతున్న బీసీ మహాసభ విజయవంతమైంది.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అందరూ బీసీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి పలు కీలక ప్రకటనలు చేశారు.. అయితే తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, …
Read More »Political : రాబోయే ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ కీలక ప్రకటన..
Political వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి అన్ని నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సంద్భంగా సీఎం కీలక ప్రకటన చేశారు. 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథులను నియమించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం.. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు కింద స్థాయిలో ఇంటింటికీ …
Read More »Political : ఇప్పటికైనా కేంద్రం కళ్ళు తెరవకపోతే వందేళ్లు వెనక్కి వెళ్ళిపోతుంది.. కేసిఆర్
Political తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. దేశం మొత్తం అభివృద్ధి తెలంగాణతోనే సాధ్యమని అన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాలి.. దేశంలో ప్రతి రాష్ట్రం బాగుపడాలని.. తెలంగాణ మాత్రమే బాగుపడితే సరిపోదు .. దేశం కూడా బాగుపడాలి. ఆ మార్పు తెలంగాణతోనే సాధ్యం.. దేశం మారాలి.. మారుస్తాం అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అలాగే కేంద్రం …
Read More »Political : మరోసారి మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి జగన్..
Political ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే ముఖ్యమంత్రిగా ఆయన పదవిని చేపట్టిన దగ్గర నుంచి ప్రజల కోసం ఎంతో చేస్తూ వచ్చారు ఎన్నో కార్యక్రమాలు మొదలు పెట్టడమే కాకుండా వాటిని విజయవంతంగా పూర్తి చేశారు ఆపదలో ఉన్న అందరూ చేయూతనిచ్చి ఆదుకున్నారు.. ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు అలాగే చదువుకున్న పిల్లల కోసం మధ్యాహ్నం భోజనం లో ఎన్నో …
Read More »Political : ప్రధాని మోడీ ఆశీస్సులు కావాలి.. అరవింద్ కేజ్రీవాల్
Political ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీర్వాదాలు కావాలని వెల్లడించారు.. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది అయితే ఈ విజయం అనంతరం మాట్లాడేదా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తనకు ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు చాలా అవసరమనే ఉన్నారు. ఎప్పుడు తమను ఇలాగే …
Read More »Political : మరో 18 నెలల్లో రాష్ట్రంలో యుద్ధమే రాబోతుంది.. జగన్
Political విజయవాడలో జరిగిన బీసీ మహాసభలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉద్దేశించి వ్యాఖ్యానించారు.. ఈ సందర్భంగా మరో 18 నెలల్లో రాష్ట్రంలో యుద్ధమే జరగబోతుందని అన్నారు.. విజయవాడలో జరుగుతున్న బీసీ మహాసభలో పాల్గొన్న సీఎం జగన్.. ఇంకొద్ది రోజుల్లో రాష్ట్రంలో యుద్ధం రాబోతుందని అన్నారు.. l. ‘ఈ యుద్ధం మంచికి చెడుకి మధ్య జరగబోతుందని చెప్పండి. ఈ యుద్ధం నిజాయితీ, వెన్నుపోటుకి …
Read More »