Home / Jaya kumar (page 33)

Jaya kumar

Politics : టీడీపీ – టిఆర్ఎస్ పొత్తు.. నిజమెంత..

Politics ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి ముఖ్యంగా తెలంగాణ పార్టీ దేశస్థాయిలో విస్తరించిన నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న పార్టీలపై దృష్టి సారించింది అయితే తాజాగా టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీ ఆర్ ఎస్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకీ మారిపోతున్నాయి అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టిడిపి బిజెపి కలిసి పోటీ చేస్తాయి అంటూ వార్తలు …

Read More »

Politics : మరణ ఆహ్వాన పత్రికను రాసి అభిమానులకు పంచిన మాజీమంత్రి..

Politics బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ నేత పాలేటి రామారావు.. తాజాగా ఓ విభిన్న ఆహ్వాన పత్రికను రాశారు ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. బాపట్ల జిల్లాకు చెందిన వైసిపి నేత పాలేటి రామారావు తాజాగా రాసిన ఓ ఆహ్వాన లేక ప్రస్తుతం వైరల్ గా మారింది తన మరణ దిన ఆహ్వాన పత్రికను ముద్రించి అభిమానులకు అందజేశారు.. అలాగే ప్రస్తుతం …

Read More »

Politics : భారత్ చైనా సరిహద్దు వ్యవహారంపై రాహుల్ వైరల్ కామెంట్స్.. తీవ్రస్థాయిలో మండిపడిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

Politics రాహుల్ గాంధీ తన భారత జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్లో పర్యటిస్తూ భారత్ చైనా సరిహద్దుల ఉద్రిక్తత పై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మనపై యుద్ధానికి వస్తుంటే భారత్ ప్రభుత్వ మాత్రం మొద్దు నిద్ర లో ఉంది అంటూ చేసిన కామెంట్స్ పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా మండిపడ్డారు.. ఓవైపు చైనా మన మీదకు దాడికి వస్తుంటే భారత్ ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టు …

Read More »

Politics : రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు…

Politics తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పటికే పెను దుమారాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే కమిటీల కోర్పు తెలంగాణ కాంగ్రెస్ లో అల్లకల్లోలం సృష్టించింది ఇందులో కొందరు సీనియర్ నేతలు తమకు పదవులు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ సందర్భంగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క నివాసంలో వీరంతా సమావేశం అయ్యారు ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల కూర్పు తీవ్ర చర్చకు దారితీసింది.. …

Read More »

Politics : రేషన్ కార్డ్ లేకపోయినా ప్రతి నెల రేషన్ ఎలా తీసుకోవచ్చు అంటే..

Politics దేశంలో ఎక్కువ భాగం ప్రజలు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చే రేషన్ పైన ఆధారపడి జీవిస్తున్న సంగతి తెలిసిందే ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారందరూ ప్రభుత్వం తక్కువ ధరకు అందించే రేషన్కు ఎంతగానో ఎదురు చూస్తూ గడుపుతున్నారు అయితే ఈ రోజుల్లో ముఖ్యంగా డిజిటల్ రేషన్ కార్డులు వచ్చేసాయి.. అయితే వీటి ద్వారా మీరు రేషన్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండానే ప్రతి నెల రేషన్ తీసుకోవచ్చు.. ఈ రేషన్ …

Read More »

Politics : వచ్చే ఏడాది నుంచి పాఠశాల విద్యార్థులకు సెమిస్టర్ విధానం

Politics ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థుల కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఇందుకోసం మధ్యాహ్నం బడిలో భోజనం దగ్గర నుంచి చదువుకునే పాఠ్యాంశ పుస్తకాల వరకు ఎన్నో మార్పులు చేసింది జగన్ సర్కారు అయితే తాజాగా మరికొన్ని ప్రణాళికలు చేపట్టింది.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఆంధ్ర విద్యార్థుల కోసం ఎన్నో చేసింది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం మధ్యాహ్నం భోజనం పథకాల్లో …

Read More »

Politics : పనితీరు మెరుగుపరచుకోకపోతే కీలక నిర్ణయం తీసుకోక తప్పదంటూ వైసీపీ నేతలను హెచ్చరించిన జగన్..

Politics కొందరి నేతలు ఎంత చెప్పినా వారి పనితీరును మెరుగుపరచుకోవడం లేదని ఇదే వారికి చివరి అవకాశం అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్పినా కొందరు నేతలు తమ పనితీరును మార్చుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు.. అలాగే వీరందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ చెప్పుకొచ్చారు… అలాగే వీరందరికీ మూడు నెలలు సమయం వచ్చి నీలోగా తమ పనితీరును మార్చుకోవాలంటే లేదంటే …

Read More »

Politics : తెలంగాణ రాజకీయాల్లో వేగంగా పావులు కదుపుతున్న బిజెపి..

Politics తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దాదాపు ఏడాది కాలం మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలు తమ వేగం పెంచాయి ఈ నేపథ్యంలో బిజెపి పార్టీ తన వ్యూహాలను అమలు చేసుకుంటూ వెళుతుంది అలాగే తాజాగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించిన బండి సంజయ్ పలు కీలక విషయాలను చర్చించారు.. తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బిజెపి పార్టీ …

Read More »

Politics : వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్.. ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయం..

Politics ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ తీసుకురానున్నట్టు ఏపీ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది..తాజాగా 2023 నుంచి అమలు కానుంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈ సిలబస్ రాబోతుంది.. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమైన రీతిలో బోధించాలంటూ చెప్పుకొచ్చింది.. తాజాగా ఏపీ పాఠశాల విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం 2023 నుంచి …

Read More »

Politics : చైనా యుద్దానికి కాలు దువ్వుతుంటే మన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.. రాహుల్ గాంధీ..

Politics కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారతదేశంలో కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం రాజస్థాన్లో పర్యటిస్తున్నారు అలాగే ఈ సందర్భంగా కేంద్రంపై పలు కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ చైనా విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు.. ఇలా చేయడం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదని చైనా ఏ క్షణంలో అయినా దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు.. రాహుల్ గాంధీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat