Politics ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా హవా ఎంతగా నడుస్తుందో అందరికీ తెలిసిందే.. అందులో ముఖ్యంగా యూట్యూబ్ అంటే అందరూ పని చేస్తారు. ప్రతి ఒక్కరి ఫోన్లో ఉండే యూట్యూబ్ ను యూజర్స్ ఎక్కువగా ఆదరించడంతో ప్రస్తుతం వాటి హవా నడుస్తుంది.. అయితే దీన్నే అలుసుగా తీసుకున్న పలు యూట్యూబ్ ఛానల్స్ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తూ వ్యూస్ కోసం రెచ్చిపోతున్నారు.. అయితే ఇలాంటి వారికి గట్టి షాక్ ఇచ్చింది …
Read More »Politics : ఈడి ఏ విషయంపై విచారించడానికి నన్ను పిలిచిందో తెలియదు.. తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి..
Politics తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు అయితే ఈ నేపథ్యంలో ఆయన తనను ఏ విచారణ కొరకు పిలిచిందో తెలియదు అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.. తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈరోజు ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. అయితే ఈ విచారణకు ముందు తనకు గడువు కావాలంటూ పలుమార్లు ఇప్పటికే ఈడి ను …
Read More »Politics : రెండున్నర నెలల పాపతో మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే..
Politics అమ్మతనం నిజంగా ఒక వరమనే చెప్పాలి ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు నాగపూర్ కు చెందిన మహిళ ఎమ్మెల్యే సరోజ్ అహిరే.. ఆమె తన రెండున్న నెలల పసిబిడ్డను తీసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది. నాగపూర్ కు చెందిన మహిళ ఎమ్మెల్యే సరోజహిరే రెండున్నర నెలల క్రితం ఒక పాపకు జన్మనిచ్చారు అయితే తాజాగా శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో ఆమె తన బిడ్డను వదిలి రాలేక ఆమెను …
Read More »Politics : ప్రేమకు పెద్దయిన అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి..
Politics ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి లక్ష్మీ నరసాపురానికి చెందిన దుర్గామల్లేష్, విజయ మధ్య కొంత కాలంగా పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది.. అయితే వారి ప్రేమ వ్యవహారం ఇద్దరి ఇళ్లలో తెలిసిపోయింది. ఈ జంట తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. ఆ తర్వా ఈ విషయం గ్రామ పెద్దల వరకు వెళ్లింది..పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఇంకా ఈ పెళ్లికి వీరందరూ ఒప్పుకోకపోవడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే …
Read More »Politics : మహిళా పోలీసుల పనితీరు మెరుగుపడాలి.. దిశా చట్టాన్ని సక్రమంగా వినియోగించాలి జగన్..
Politics ఆంధ్రప్రదేశ్ ను నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా మార్చాల్సిన అవసరం కచ్చితంగా ఉందని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సోమవారం స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరో ఎక్సైజ్ శాఖ పై క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో దీనికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు జగన్.. రాష్ట్రాన్ని నార్కోటిక్స్ రహితరాష్ట్రంగా మార్చాలని అన్నారు జగన్ ఇందుకోసం రాష్ట్రంలో ఎక్కడ మాదిగ ద్రవ్యాలు వినియోగించకుండా చూడాలని తెలిపారు ఇందుకు పోలీస్ ఎక్సైజ్ శాఖ …
Read More »Politics : తెలంగాణ కాంగ్రెస్లో ముదిరిన వివాదం.. 13 మంది పీసీసీ రాజీనామా..
Politics తెలంగాణ కాంగ్రెస్లో రోజురోజుకీ వివాదాలు ముదిరిపోతున్నాయి తాజాగా కమిటీల కోర్పు వివాదంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ రేవంత్ రెడ్డి పై అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే తాజాగా పిసిసి కమిటీల కోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు అందరూ రెండుగా చీలిపోయారు.. అలాగే టిడిపి నుంచి కాంగ్రెస్లో చేరిన 13 మంది పిసిసి పదవులకు రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీ అంశం అయింది.. తెలంగాణ కాంగ్రెస్ …
Read More »Politics : తెలంగాణ విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు..
Politics రోజురోజుకీ డ్రగ్ దందా పెరిగిపోతోంది.. దేశవ్యాప్తంగా దీనిపై ఎంతటి కఠిన చర్యలు తీసుకున్న డ్రగ్ కు ఎడిక్ట్ అవుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు.. ముఖ్యంగా యువత ఈ విషయంలో పక్కదోవ పడుతున్నారు.. అయితే దీనికోసం తెలంగాణ తాజాగా ఓ నిర్ణయాన్ని తీసుకుంది.. డ్రగ్ వినియోగదారులు స్మగ్లింగ్ డ్రగ్ దందా వంటి విషయాలకు చెక్ పెట్టేది సగం విద్యాసంస్థల్లో డ్రగ్ కమిటీలు వేస్తున్నామంటూ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు.. …
Read More »Politics : మంత్రి పెద్ద అబద్ధంతో తెలంగాణ హృదయాలను గాయపరిచారు.. కేటీఆర్
Politics మంత్రి కేటీఆర్ తాజాగా కేంద్రం తీరుపై మండిపడ్డారు.. కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రి మన్ శుఖ్ మాండవియా లోక్సభలో చేసిన ప్రకటనపై ఈయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రి మనసుకు మాండవియా తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండుపడ్డరు… బల్క్ డ్రగ్స్ పార్కుని ఏపీకి ఇచ్చినట్లు రాతపూర్వకంగా.. తెలంగాణకు కేటాయించినట్లు మౌఖికంగా చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ సందర్భంగా …
Read More »Politics : ఐర్లాండ్ కు రెండోసారి ప్రధానిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన గే..
Politics భారత సంతతికి చెందిన ఎందరో వ్యక్తులు ఇప్పటికే వివిధ దేశాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు కొన్ని దేశానికి ప్రధానులుగా మరి కొన్ని దేశాలకి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఇంకొన్ని దేశాల్లో అసెంబ్లీలో తమదైన ముద్ర వేస్తున్నారు భారత సంతతికి చెందిన లియా వరాద్కర్ ఐర్లాండ్ కు ప్రధానిగా ఉన్న సంగతి తెలిసిందే తాజాగా రెండోసారి ఆ దేశానికి ప్రధానిగా ఎన్నికయ్యారు.. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యక్తి లియా …
Read More »Politics : వచ్చే ఏడాది నాటికి చైనాలో కరోనాతో పది లక్షల మంది మృతి.. అమెరికా
Politics కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఎంతలా వణికించిందో తెలిసిందే దీని వలన ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది మరణించారు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న కరోనా చైనాలో మాత్రం తగ్గటం లేదు ఇంత జరుగుతున్నా చైనా మాత్రం ఈ విషయంలో ఏమాత్రం స్పందించడం లేదు సరి కదా తమ పౌరుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం చైనాలో జీరో కోవిడ్ విధానాలను ఎత్తివేశారు.. దీంతో అక్కడ …
Read More »