ఇటీవల అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. కర్రలు, రాళ్లతో దాడులకు తెదేపా నేతలు, కార్యకర్తలు తెగబడ్డారు. టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నించిన పోలీసులపై కూడా విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. …
Read More »ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్..
చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి ఆప్కాబ్ కృషి చేస్తోంది అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. కాగా ఈరోజు విజయవాడలో సీఎం జగన్ పర్యటించారు. ఈ మేరకు తాడేపల్లి సమీపంలోని ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా బ్యాంకు నూతన లోగో.. పోస్టల్ స్టాంపును సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆప్కాబ్ నిలబడిన …
Read More »Amaravathi:పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతుండటాన్ని ఓర్చుకోలేకపోతున్న చంద్రబాబు….
Amaravathi:పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ సర్కారు పాపాలను దాచిపెట్టడం, వాస్తవాలను వక్రీకరించి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లడంలో రామోజీరావుది అందె వేసిన చేయి అని మరోసారి నిరూపించుకున్నారు. ప్రాజెక్టు తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్ల అదనపు నిధులు ఇచ్చేందుకు, బిల్లుల చెల్లింపులో విభాగాలవారీగా విధించిన పరిమితులు తొలగించేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని, తాగునీటి విభాగానికి అయ్యే వ్యయాన్ని కూడా ఇస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ …
Read More »AP Politics :మరోసారి ఏపీ విషయంలో టీడీపీ ఏదో చేయబోయి అడ్డంగా బుక్కైంది.
AP Politics : ఇటీవల ఏపీ అప్పులపై పార్లమెంట్ వేదికగా ప్రశ్నించి భంగపడ్డ టీడీపీ.. మరోసారి ఏపీ విషయంలో టీడీపీ ఏదో చేయబోయి అడ్డంగా బుక్కైంది. ఏపీలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కపిల్ మొరేశ్వర్ పాటిల్కు ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీలు.. . అయితే కేంద్ర మంత్రి ఉపాధి హామీ పథకంలో అవతవకలకు ఎటువంటి ఆస్కారం ఉండనే ఉండదంటూ కుండబద్ధలు కొట్టారు. అంతా ఆన్లైన్ …
Read More »Telugudesam Party : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు లో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్ళు …
Telugudesam party :ఒకవైపు అగ్ని ప్రమాదం చోటు చేసుకుని అంతా తగలబడిపోతుంటే చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడనే విదంగా వ్యవహరించారు చంద్రబాబు. తాను సభ కోసం మాత్రమే వచ్చాను ఆ సభ లో తన పార్టీ గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే వచ్చాను .. పక్కన ఏమి జరిగితే తనకెందుకు అనే విధంగా చంద్రబాబు రోడ్ షో సాగింది. …
Read More »ప్రజల మధ్యనే ఉంటూ నిరంతర శ్రామికుడిగా పేరు తెచ్చుకున్న భూమన అభినయ్
టెంపుల్ సిటీగా తిరుపతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ దేశాల్లోనూ తిరుపతి వైపు అందరి చూపు ఉంటుంది.అలాంటి తిరుపతిలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ చేస్తున్న అభివృద్ధి అంతా ఇంతా కాదు. ప్రతిపక్షాలే ముక్కున వేలేసుకునే స్థాయిలో అభివృద్ధి జరుగుతోంది. ఇదంతా ఎవరో కాదు చెప్పేది. తిరుపతి స్థానికులే చెబుతుంటారు. బుధవారం అభినయ్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగరమంతా పలు వేడుకలు,అన్న దాన,రక్త దాన,సేవా కార్యక్రమాలు జరిగాయి.ఈ సందర్భంగా స్థానిక …
Read More »అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న నందమూరి కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’.. భారీ అంచనాలతో డిసెంబర్ 29న గ్రాండ్ రిలీజ్కి సిద్ధం
2023 ఏడాది పూర్తి కావస్తుంది. సినీ లవర్స్ విషయానికి వస్తే ఈ డిసెంబర్ నెలను ఎంతగానో ఎంజాయ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ మూవీస్ యానిమల్, డంకీ, సలార్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అందరి దృష్టి నందమూరి కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ సినిమాపై పడింది. ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర …
Read More »అంగరంగ వైభవంగా “తెలుగు వైభవం” వేడుకలు !!!
ప్రపంచంలో మొట్టమొదటి సారి సిఫా అంతర్జాతీయ తెలుగు చలనచిత్ర పురస్కారాలు కెనడా లోని టొరంటో నగరం లో జరగనున్నాయి. తెలుగు వైభవం వేడుకలలో భాగంగా జరగనున్న సిఫా పురస్కారాలకు తెలుగు చలనచిత్ర నటీనటులు దర్శకనిర్మాతలు రానున్నారు. తెలుగు వైభవ పండుగకు తెలంగాణ ప్రభుత్వం, ఒంటారియో ప్రభుత్వం మాత్రమే కాకుండా, కెనడా లో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా వారి మద్ధతు తెలియజేసారు. చలనచిత్ర పురస్కారాలు కాకుండా మరో …
Read More »లాంఛనంగా ప్రారంభమైన యంగ్ హీరో కార్తీక్ రాజు సినిమా ‘హస్తినాపురం’
యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అథర్వ రిలీజ్కు సిద్దంగా ఉండగానే.. మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు. అథర్వ ప్రమోషన్స్ చేస్తూ కొత్త ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. కాసు క్రియేషన్స్ బ్యానర్ మీద కాసు రమేష్ నిర్మిస్తున్న ‘హస్తినాపురం’ అనే చిత్రంలో కార్తీక్ రాజు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాజా గండ్రోతు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. …
Read More »Kalasa Review: కలశ సినిమా ఎలా ఉందంటే?
టైటిల్: కలశ నటీనటులు: భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్, రవివర్మ తదితరులు నిర్మాత: రాజేశ్వరి చంద్రజ వాడపల్లి దర్శకత్వం:కొండా రాంబాబు సంగీతం: విజయ్ కురాకుల సినిమాటోగ్రఫీ:వెంకట్ గంగధారి ఎడిటర్: జునైద్ సిద్దిఖీ విడుదల తేది: డిసెంబర్ 15, 2023 కథేంటంటే.. తన్వి(భానుశ్రీ) ఓ హారర్ సినిమాను తెరకెక్కించాలనుకుంటుంది. ఇందుకోసం ఓ మంచి కథను సిద్ధం చేసుకొని నిర్మాతను కలుస్తుంది. అతను కథ మొత్తం విని …
Read More »