TALASANI: హైదరాబాద్ లోని యూసఫ్గూడలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో తెలంగాణ టీవీ, డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటను తలసాని విడుదల చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని …
Read More »PUNJAB CM: తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది:ని పంజాబ్ సీఎం
PUNJAB CM: తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కొనియాడారు. ప్రభుత్వం చేపట్టిన సాగునీటి పథకాలు, సంక్షేమం బాగున్నాయని ప్రశంసించారు. రాష్ట్రంలో భూగర్భ జలాల వనరులు, పథకాల నిర్వహణ, తాగు–సాగునీటి అంశాలపై అధ్యయనం చేసేందుకు పంజాబ్ సీఎం హైదరాబాద్ విచ్చేశారు. సీఎం నేతృత్వంలోని అధికారుల బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. కొండపోచమ్మ సాగర్తో పాటు గజ్వేల్లోని పాండవుల చెరువును పరిశీలించారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ …
Read More »KANNA: భాజపాకు కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామా
KANNA: భాజపాకు ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామా చేశారు. సోము వీర్రాజు ప్రవర్తన వల్లే భాజపాను వదిలి పెట్టాల్సి వచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు. గుంటూరులో తన అనుచరులతో సమావేశమైన కన్నా…..భవిష్యత్ కార్యచరణపై సమాలోచనలు చేశారు. రాష్ట్ర భాజపాలో జరుగుతున్న పరిణామాలు సవ్యంగా లేవని….తనను కలచి వేశాయని అన్నారు. సోము …
Read More »Byreddy: వచ్చే ఎన్నికల్లో తెదేపా కచ్చితంగా ఓడిపోతుంది: బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి
Byreddy: వచ్చే ఎన్నికల్లో తెదేపా కచ్చితంగా ఓడిపోతుందని వైకాపా నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కనీసం 3 సీట్లు కూడా దక్కవని మండిపడ్డారు. మంగళగిరిలో గెలవలేని లోకేశ్….పార్టీన అధికారంలోకి తీసుకొస్తాననడం విడ్డూరంగా ఉందని అన్నారు. లోకేశ్ ఒక ఫెయిలైన రాజకీయ వేత్త అని వ్యాఖ్యానించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి వైఎస్ జగన్, అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు, లోకేశ్ చంద్రబాబు, లోకేశ్ సీఎం …
Read More »RACHAMALLU: సీబీఐని కలిసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే
RACHAMALLU: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సీబీఐ మెట్లెక్కారు. విశాఖలోని సీబీఐ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. తెదేపా నేతలు, నారా లోకేశ్ తనపై ఆరోపణలు చేశారని తెలిపారు. సీబీఐ విచారణకు సిద్ధమా అని నారా లోకేశ్ సవాల్ విసిరారని అందుకే సీబీఐ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. ఓ మహిళా నేతతో దిగిన ఫోటో వైరల్ కావడంతో తెదేపా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. విశాఖలోని సీబీఐ కార్యాలయంలో ముందుగా ఎస్పీని …
Read More »TALASANI: భారాస పూర్తిస్థాయి మెజారిటీతో గెలుస్తుందన్న తలసాని
TALASANI: భారాస పూర్తిస్థాయి మెజారిటీతో గెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే సమస్యే లేదని అన్నారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకునే అవసరం లేదని వ్యాఖ్యానించారు. భారాస పార్టీ ప్రజల పార్టీ….కాబట్టి మాకు ఎవరితోనూ సంబంధం లేదని అన్నారు. సెక్రటేరియట్ ను చూసి ఓర్చుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అంబర్పేట, సికింద్రాబాద్లో అభివృద్ధి ఎక్కడుందో, ఎలా జరిగిందో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ …
Read More »GUTTA SUKENDAR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావు: గుత్తా సుఖేందర్ రెడ్డి
GUTTA SUKENDAR: తెలంగాణలో మరోసారి భారాస అధికారంలోకి వస్తుందని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా మన రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని వ్యాఖ్యానించారు. నల్లగొండలో క్యాంపు కార్యాలయంలో మీడియాతో గుత్తా సుఖేందర్ రెడ్డి ముచ్చటించారు. అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సాగు రంగానికి జీవం పోస్తూ….ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి దేశ ప్రజలు …
Read More »CM JAGAN: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుంది: సీఎం జగన్
CM JAGAN: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సాకారం అందిస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎక్కువమందిని ఈ కార్యక్రమానికి పిలవలేకపోయామని అన్నారు. ఎన్నికల అధికారుల ఆంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. దేవుడి ఆశీర్వాదంతో వైఎస్ ఆర్ కడప జిల్లాలో మంచి కార్యక్రమానికి పునాది వేశామని సీఎం జగన్ అన్నారు. ఎన్నో ఎళ్ల …
Read More »chelluboyina: సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లు లాగా చూస్తున్నాం: మంత్రి చెల్లుబోయిన
chelluboyina: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోందని బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి జగన్ మొదటి స్థానంలో ఉంచారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లు లాగా చూస్తున్నారని మంత్రి పునరుద్ఘాటించారు. ఎమ్ ఎస్ ఎంఈలకు మార్కెట్లో విస్తృత ప్రాధాన్యత కల్పించిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని మంత్రి అన్నారు. కరోనా కష్ట కాలంలో ఆర్థిక సంక్షోభం నుంచి …
Read More »AMBATI: 3 రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉంటుందన్న మంత్రి అంబటి
AMBATI: వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉంటుందని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం వల్ల మూడు ప్రాంతాల్లో సమానమైన అభివృద్ధి సాధ్యం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ ను మాత్రమే అభివృద్ధి హైదరాబాద్ ను వదులుకోవల్సి వచ్చిందన్నారు. అన్ని రకాల కంపెనీలు, పెట్టుబడులు హైదరాబాద్ కే వెళ్లిపోయాయని అన్నారు. దీని వల్ల ఎంతో నష్టపోయామో ఆలోచిన చేయాలని …
Read More »