హైదరాబాద్: సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే మేఘా ఇంజనీరింగ్ సంస్థ క్యాన్సర్ రోగుల సౌకర్యార్థం కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ (నిమ్స్)లో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన అంకాలజీ భవనాన్ని మంత్రులు కె. తారకరామారావు, సి. లక్ష్మారెడ్డి ప్రారాంభించారు. ఈ భవనం పూర్తి అధునాతన వైద్య సదుపాయాలతో ఎంఈఐఎల్ ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న సేవలకు మద్దతుగా ఎంఈఐఎల్ …
Read More »కేరళ అభాగ్యులకు ట్రూజెట్ ఆపన్న హస్తం
వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్ర ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు విమానయాన సంస్థ ట్రూజెట్ ముందుకొచ్చింది. మూడు రోజుల పాటు ఉచితంగా వస్తువులను రవాణా చేయటంతోపాటు కేరళలోని వరదల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను ఉచితంగా చెన్నై, హైదరాబాద్ తీసుకు రావాలని నిర్ణయించింది. వరద బీభత్సంతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు పలు ప్రభుత్వాలు , స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి స్థానిక ప్రజలకు అత్యవసరమైన మందులు, దుస్తులు,ఆహారం మొదలైనవి సేకరిస్తున్నాయి. వాటిని కేరళకు త్వరగా …
Read More »తెలంగాణలో మరో మైలు రాయి- ఇంటింటికి మెఘా గ్యాస్
తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాల్లో ఇంటింటికీ వంటగ్యాస్ను అందించే ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 5.5 లక్షల గృహాలకు వంటగ్యాస్ అందనుంది. ఈ మేరకు పెట్రోలియం మరియు సహజవాయు నియంత్రణ మండలి (పీఎన్జీఆర్బీ) కార్యదర్శి వందనశర్మ మేఘా ఇంజనీరింగ్కు రాసిన లేఖలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వాణిజ్యపరంగా వంటగ్యాస్ అందించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంలో భాగంగా తాజాగా నిర్వహించిన బిడ్లలో తెలంగాణలోని మూడు …
Read More »ఎత్తిపోతలలో రికార్డుల ‘మేఘా’
ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో పంప్లు, మోటార్ల సామర్థ్యం కొలబద్ద ఒకప్పుడు హెచ్పి (హార్స్పవర్)లో ఉండేది. కానీ ఇప్పుడు పెరిగిన అవసరాలు, సాంకేతిక శక్తి సామర్థ్యాలు నేపథ్యంలో అది మెగావాట్లకు చేరింది. హెచ్పిలో మోటార్లు, పంప్లు ఏర్పాటు నిర్వాహణ గగనమైపోగా ఇప్పుడు మెగావాట్లలో అంటే భారీస్థాయిలో పంప్లు, మోటార్లు ఏర్పాటు చేసి నిర్వహించడం మేఘా ఇంజనీరింగ్కు వెన్నతో పెట్టిన విద్యగా సాధ్యమవుతోంది. ఇంతవరకు దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఏ …
Read More »‘మేఘా’ మిషన్లతో మూరుస్తున్న తెలంగాణ మాగాణి
కాళేశ్వరం ప్రాజెక్ట్ జలభాండారంగా మారుతోంది. గోదావరి పరవళ్లకు ‘మేఘా’ కొత్త నడకలు నేర్పుతూ, రైతు కళ్ళలో ఆశలు రేకెతిస్తూన్నాయి గోదావరి నీళ్లు. కనుచూపుమేర ఎక్కడ చూసిన గోదావరి నీళ్లే! కొన్నేళ్లుగా నీరు లేని భూములు మేఘా మిషన్లతో జలకళను సంతరించుకుంటున్నాయి. సాగునీరు కరువై బీడు వారిన వ్యవసాయభూములు సాగుకు నోచుకోనున్నాయి. ఎండిన తెలంగాణ బీడు భూములను సస్యశామలం చేయడానికి గలగలా పారుతోంది. ఊహలకు సైతం అందని రీతిలో రూపుదిద్దుకున్న పుంపుహౌసులు …
Read More »NUSI లీడర్ ని బండబూతులు తిడుతూ వార్నింగ్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్సీ
రాజకీయ వ్యవస్థనే తిరగరాసిన మహనీయుడు.. ఎన్టీఆర్ పై మోత్కుపల్లి
మంచిర్యాల కాంగ్రెస్ నేతలను ఏకిపారేసిన యువకుడు
Motkupalli Narasimhulu Schoking Facts Revealed His Political Career
సుదీర్బాబు నటించిన “నన్నుదోచుకుందువటే” చిత్రం మెదటి లుక్
సమ్మెహనం లాంటి మంచి విజయం తో మంచి దూకుడుమీద వున్న హీరో సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో టాలెంట్డ్ దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే .. ఈ చిత్రం విభిన్నమైన కోణంలో, కొత్త స్క్రీన్ ప్లేతో, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథతో, మంచి నిర్మాణ విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. నభ నతేశ్ ఈ చిత్రంతో హీరోయిన్ …
Read More »