Home / TELANGANA / పద్మశ్రీ నేరేళ్ళ వేణుమాధవ్ మృతి..!!

పద్మశ్రీ నేరేళ్ళ వేణుమాధవ్ మృతి..!!

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అయన ఇవాళ ఉదయం మరణించారు వేణుమాధవ్ 1932 డిసెంబర్ 28న వరంగల్ మహానగరంలోని మట్టెవాడలో జన్మించారు. తెలుగు, హిందీ సహా పలు భాషల్లో ఆయన ప్రదర్శనలు చేశారు. దేశవిదేశాల్లో నేరెళ్ల వేణుమాధవ్ చేసిన ప్రదర్శనలు ఎంతో పేరుతెచ్చిపెట్టాయి. 1972 నుంచి 1978 వరకు వేణుమాధవ్ ఎమ్మెల్సీగా పనిచేశారు. వేణుమాధవ్ మరణ వార్త విని  తన అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు.

see also:పద్మశ్రీ నేరేళ్ళ వేణుమాధవ్ మృతి..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat