Home / SLIDER / కుత్బుల్లాపూర్ డివిజన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ డివిజన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు స్థానిక కార్పొరేటర్ కేఎం గౌరీష్ పారిజాత గారు, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పద్మనగర్ ఫేస్-2  సాయిబాబా నగర్, శ్రీరామ్ నగర్ కాలనీలలో పాదయాత్ర చేస్తూ.. పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు.

అనంతరం ఫేస్-2లో మిగిలి ఉన్న రోడ్లు, శ్రీరామ్ నగర్ శివాలయం వద్ద మేన్ రోడ్డు, డిఫెన్స్ సమస్య, వాటర్ బిల్లు సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా.. త్వరలోనే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ దేవరకొండ శ్రీనివాస్, సీనియర్ నాయకులు కిషోర్ చారి, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, భాస్కర్ రాజు, సంజీవ్, హన్మంతు రావు, ప్రభాకర్ రెడ్డి, జగదీష్ గౌడ్, పెంటయ్య, భాస్కర్ రెడ్డి, సతీష్, విజయ్ కుమార్, పురుషోత్తం రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, గోపాల్, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ జైన్, గణేష్, మల్లారెడ్డి, దుర్గారెడ్డి, శంకరయ్య, సురేందర్ రెడ్డి, బాలయ్య, బాబు గౌడ్, మధుకర్ రెడ్డి, వెంకటేష్, నసీర్, అజయ్ కుమార్ చారి, విజయ, దేవరకొండ శోభారాణి, స్వప్న, జ్యోతి, రమ, లక్ష్మీ, దన లక్ష్మీ, నాగమణి, మహేశ్వరి, సుజాత, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat