Home / ANDHRAPRADESH / మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో YSRCP హవా

మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో YSRCP హవా

ఏపీలో వెలువడుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా గుంటూరు జిల్లా గురజాల మున్సిపాలిటీని అధికార పార్టీ వైసీపీ   కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డుల్లో 16 చోట్ల  వైసీపీ అభ్యర్థులు విజయం సాధించింది..

3 వార్డుల్లో  టీడీపీ, ఒక వార్డులో జనసేన అభ్యర్థులు గెలిచారు. అలాగే కడప జిల్లా కమలాపురం మున్సిపాలిటీలో 20 వార్డులకు 15 వార్డుల్లో  వైసీపీ 5 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అటు కర్నూలు జిల్లా బేతంచర్ల మున్సిపాలిటీలో 20 వార్డులకు వైసీపీ 14 చోట్ల, టీడీపీ 6 వార్డుల్లో గెలిచింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat