కరోనా మహమ్మారి సమయంలో దేశంలో అనేక మందికి సేవలు చేస్తున్న ప్రముఖ నటుడు సోనుసూద్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.
ఐదేండ్ల క్రితం నేను ఓ ఛారిటీ ఈవెంట్ కు రావాలని సోనూసూద్ను ఆహ్వానించినప్పుడు ఈవెంట్ రావాలంటే సోనూసూద్ రెమ్యునరేషన్ ఇవ్వాలని అడిగాడట. దీంతో సోనూసూద్ కమర్షియల్ పర్సన్ అని అనుకున్నాడట.
కానీ, ఇపుడు దేవుడిలా మారి ఆయన సేవలు చేస్తూ ఎంతోమంది ప్రాణాలు నిలపుతున్నాడని కొనియాడాడు తమ్మారెడ్డి భరద్వాజ.