Home / SLIDER / మాజీ మంత్రి ఈటలతో మాజీ ఎంపీ భేటీ

మాజీ మంత్రి ఈటలతో మాజీ ఎంపీ భేటీ

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే,సీనియర్ నేత,మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరి ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన  మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిన్న రాత్రి ఆయన నివాసంలో భేటీ అయ్యారు.

‘నేను రాజకీయాల గురించి మాట్లాడేందుకు రాలేదు. ఈటల సతీమణి జమునా రెడ్డి నా సమీప బంధువు. ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రజలతో పాటు నా మద్దతు కూడా ఉంటుంది’ అని కొండా పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి  కేసీఆర్ చాలాసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. పార్టీని నమ్ముకున్న వారిని బయటికి పంపడం బాధాకరమన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat