Home / NATIONAL / AK47 విషయంలో ప్రపంచ రికార్డు సృష్టించిన భారత్..!

AK47 విషయంలో ప్రపంచ రికార్డు సృష్టించిన భారత్..!

చరిత్రలో మొట్టమొదటిసారి AK-47 బుల్లెట్ ను ఆపగలిగే హెల్మెట్ తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది మన భారతదేశం.. కేవలం 10 మీటర్ల దూరం నుండి కూడా AK-47 నుండి వచ్చే బుల్లెట్టు ను ఆపగలిగే హెల్మెట్ ఇంతవరకు ప్రపంచంలొ ఎక్కడా లేదు.. అయితే ఇప్పుడు భారత్ తయారు చేసిన ఈ బుల్లెట్ ఫ్రూఫ్ హెల్మెట్ ఈ రికార్డు ను సృస్టించింది. ఈ హెల్మెట్ ను ఇండియన్ అర్మీ మేజర్ తయారు చేయడం మరో విశేషం.. కాగ కాశ్మీర్ లోని భద్రతా దళాల కోసం ఈ హెల్మెట్ ను తయారు చేసినట్టు మేజర్ శర్మ తెలియజేశారు. శత్రువుతో యుద్ధంలో పోరాడుతున్నప్పుడు ఈ హెల్మెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రాణనష్టాన్ని బాధిస్తున్న తగ్గించగలుగుతుంది అని ఆయన వెల్లడించారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat