అనంతపురంలో ఉన్న కియా కార్ల పరిశ్రమ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలే కారణమని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. వాస్తవానికి తమిళనాడులో ఉండాల్సిన కిలోమీటర్స్ ప్రధాని మోడీ సర్వతో ఏపీ లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏర్పాటు గత టీడీపీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయడంతో చంద్రబాబు వల్లే వచ్చిందని ప్రచారం చేసుకున్నాడు. అనంతరం టిడిపి దారుణంగా ఓటమిపాలైన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలిచారు. అయితే వైసిపి గెలుపును జీర్ణించుకోలేని తెలుగుదేశం రోజుకో అబద్ధపు ప్రచారం ద్వారా పరిశ్రమ వెళ్ళిపోతుంది అని ప్రచారం చేస్తుంది. అయితే తాజాగా కియా ప్రతినిధులు మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లడం లేదని ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగుతుందని స్పష్టంగా తేల్చి చెప్పారు.
