Home / ANDHRAPRADESH / విజయ సాయిరెడ్డి కృషితో పాకిస్థాన్‌ జైల్లో ఉన్న తెలుగు మత్స్యకారుల విడుదల..!

విజయ సాయిరెడ్డి కృషితో పాకిస్థాన్‌ జైల్లో ఉన్న తెలుగు మత్స్యకారుల విడుదల..!

20మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులను జనవరి 6న వాఘా సరిహద్దు వద్ద భారత్‌ అధికారులకు పాకిస్థాన్ అప్పగించనుంది. ఈ మేరకు తెలుగు మత్స్యకారుల జాబితాను భారత విదేశాంగ శాఖకు పాక్‌ ప్రభుత్వానికి పంపింది. ఈ విషయంపై వైఎస్ జగన్ దృష్టికి పార్టీనాయకులు, బాధితులు తీసుకొచ్చారు. తమవాళ్ళ విడుదలకు కృషిచేయాల్సిందిగా కోరడంతో అప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జగన్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటినుంచీ విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు చర్యలు తీసుకుని వారి విడుదలకు కృషి చేశారు.

పాకిస్థాన్‌ విడుదల చేస్తున్న తెలుగు మత్స్యకారుల జాబితా ఇదే..!

*ఎస్‌.కిశోర్‌ , తండ్రి అప్పారావు

*నికరందాస్‌ ధనరాజ్, తండ్రి అప్పన్న

*గరమత్తి, తండ్రి రాముడు

*ఎం. రాంబాబు, తండ్రి సన్యాసిరావు

*ఎస్‌. అప్పారావు, తండ్రి రాములు

*జి. రామారావు, తండ్రి అప్పన్న

*బాడి అప్పన్న, తండ్రి అప్పారావు

*ఎం. గురువులు, తండ్రి సతియా

*నక్కా అప్పన్న, తండ్రి లక్ష్మయ్య

*నక్క నర్సింగ్, తండ్రి లక్ష్మణ్‌

*వి. శామ్యూల్, తండ్రి  కన్నాలు

*కె.ఎర్రయ్య, తండ్రి లక్ష్మణరావు

*డి. సురాయి నారాయణన్, తండ్రి అప్పలస్వామి

*కందా మణి, తండ్రి అప్పారావు

*కోరాడ వెంకటేష్, తండ్రి నరసింహులు

*శేరాడ కళ్యాణ్, తండ్రి అప్పారావు

*కేశం రాజు, తండ్రి అమ్మోరు

*భైరవుడు, తండ్రి కొర్లయ్య

*సన్యాసిరావు, తండ్రి మీసేను

*సుమంత్‌ తండ్రి ప్రదీప్‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat