Home / ANDHRAPRADESH / ఏపీలో మహిళలు సంబరాలు..ఇదంతా జగన్ చలవే !

ఏపీలో మహిళలు సంబరాలు..ఇదంతా జగన్ చలవే !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టంపై  సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో దేవినేని ఆవినాష్‌ ఆధ్వర్యంలో సీఎం వైఎస్‌ జగన్‌చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆవినాష్‌ మాట్లాడుతూ.. ‘దిశ’ చట్టం తేవడంతో మహిళలకు జగన్ ఒక ధైర్యంగా మారారని అన్నారు. ఇది మహిళలకు రక్షణ కవచంలా కొండంత అండగా ఉంటుందన్నారు. యావత్ దేశానికే ఈ చట్టం ఆదర్శమని అన్నారు. టీడీపీ హయాంలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ పేరుతో మహిళలనుహింసించారని.కాని ఇప్పుడు మహిళల భదత్ర కోసం జగన్ తెచ్చిన చట్టం పై మహిళలు రుణపడి ఉంటారని దేవినేని ఆవినాష్‌ చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat