మాట తప్పను.. మడమ తిప్పను.ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. మేనిఫెస్టో నాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పిన CM జగన్ ఆరు నెలల పాలనలో ప్రజోపయోగ పనులు.
- నాలుగు నెలల్లో 4 లక్షల 10వేల ఉద్యోగాలు.
-ఇందులో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.40 లక్షల శాశ్వత ఉద్యోగాలు.
– గ్రామ వలంటీర్ ఉద్యోగాలు 2.70 లక్షలు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్.
- 48 లక్షల మంది రైతులకు ఏటా రూ.13,500 లు చొప్పున రూ.5510 కోట్లు రైతు భరోసా
- పిల్లలను బడులకు పంపించే 45 లక్షల మంది తల్లులకు `అమ్మఒడి` కింద ఏటా రూ.15,000 సాయం చొప్పున 6 ,600 కోట్లు.
- అగ్రిగోల్డ్
– రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులు 3.70 లక్షల మందికి తొలి విడతలో రూ.263 కోట్లు పంపిణీ.
– రెండో విడత చెల్లింపుల్లో రూ.20 వేల లోపు డిపాజిటర్లకు త్వరలో పరిహారం. ఇందు కోసం త్వరలోనే రూ.811 కోట్లు విడుదల.
– మొత్తంగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం రూ.1,150 కోట్లు కేటాయింపు.
- ఏపీతో పాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో కూడా ఆరోగ్యశ్రీ వర్తింపు. వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉన్న కుటుంబాలకు వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు.
- ఫీజు రీయింబర్స్మెంట్ కింద `జగనన్న విద్యా దీవెన` `జగనన్న విద్యావసతి` కి రూ.5700 కోట్లు కేటాయింపు.
7 మద్యపాన నిషేదం దిశగా వైయస్ జగన్ సర్కార్ అడుగులు
. వైన్షాపులు 20 శాతం, బార్లు 40 శాతం తగ్గింపు. 44వేల బెల్ట్ షాపుల ఎత్తివేత.
- అర్చకులకు వంశపార్యంపర హక్కు.
- ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు
- వైయస్ఆర్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయం.
పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు. ఇందుకోసం ఈ బడ్జెట్లో రూ. 1,788 కోట్లు కేటాయించారు.
- వేతనాల పెంపు
– ఆశా వర్కర్లకు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.
– బోధన ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది వేతనం రూ.16 వేలకు పెంపు.
– హోం గార్డులకు రూ.18వేల నుంచి రూ.21 వేలకు పెంపు.
– వీవోఏ(వెలుగు యానిమేటర్లు) వేతనం రూ.3 వేల నుంచి 10 వేలకు పెంపు.
– 108 పైలెట్(డ్రైవర్) వేతనం
రూ.13 వేల నుంచి రూ.28 వేలకు, ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) వేతనం రూ.15 వేల నుంచి రూ.30 వేలకు పెంపు.
– 104 వాహన ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ల వేతనం రూ.17,500 నుంచి రూ.28 వేలకు, డ్రైవర్ వేతనం రూ. 15,000 నుంచి రూ.26 వేలకు పెంపు.
– మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు గౌరవ వేతనం రూ.3 వేలకు పెంపు.
ఆశావర్కర్లు, ఆయాలు, హోంగార్డులు, వీవోఏ…లకు జీతాల పెంపు.
- వైయస్ఆర్ వాహన మిత్ర కింద ఆటో, క్యాబ్, కారు డ్రైవర్లకు రూ.10వేలు సాయం.
- మనబడి నాడు-నేడు కింద 45వేల ప్రభుత్వ పాఠశాలలకు రూ.12వేల కోట్ల కేటాయింపు.
- మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.4 వేల నుంచి రూ.10వేల పెంపు.
- రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించేందుకు 14400 కాల్ సెంటర్ ఏర్పాటు
ఇప్పటి వరకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో రూ.1335 కోట్లు ఆదా.
- వైయస్ఆర్ కాపు నేస్తం కింద 45-60 సంవత్సరాల మధ్య ఉన్న కాపు మహిళలకు ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం.
- వైయస్ఆర్ పింఛన్ కానుక 2,250
18.పోలీసులకు వీక్లీ ఆఫ్
– పోలీసులకు దేశంలోనే మొదటి సారిగా వీక్లీ ఆఫ్ (వారంలో ఒక రోజు సెలవు) సౌకర్యం.
19.వైఎస్సార్ కంటి వెలుగు
– ప్రజలందరికీ కంటి పరీక్షలు, చికిత్స చేయిస్తారు.
- త్వరలో అమలయ్యే పథకాలు
– ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం
– ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం దిశగా అడుగులు.
– ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిచ్చే సీపీఎస్ రద్దు దిశగా అడుగులు
-కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు కేబినెట్ ఆమోదం. 2019 డిసెంబర్ 26న స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన
– అప్రంటీస్ టైంలో యువ లాయర్లకు `వైయస్ఆర్ లా నేస్తం` పథకం కింద నెలకు రూ. 5వేలు ప్రోత్సహకం.
– వైయస్ఆర్ పెళ్లి కానుక కింద ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల చెల్లెమ్మల వివాహానికి రూ.లక్ష సాయం.. బీసీ చెల్లెమ్మల వివాహానికి రూ.50 వేలు సాయం.
దేశంలో ఏ సిఎం కూడా 6 నెలల్లో ఇన్ని మంచి పనులు చేసి ఉండరు అయినా పనికట్టుకొని బాబు అనుకుల మీడియా ఈనాడు, జ్యోతి, టీవీ5 మహా న్యూస్ మరియు పాపి నాయుడు పేమెంట్ పార్టనర్ పవన్ నాయుడు , అబద్దాలు అసత్యాలు ప్రచారం చేస్తూ మత విద్వేషాలు రెచ్చకొడుతూ ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నారు.