జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్లో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తెలుగు భాషకు సంబంధించి పవన్ మాట్లాడుతూ ఓ ఫోటో పెట్టి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ జగన్ రెడ్డి గారు భాషా సరస్వతి ని ఆహ్వానించండి అని పోస్ట్ చేశారు. అయితే తెలుగు తల్లి సరస్వతి దేవి ఇద్దరూ వేరు వేరుగా ఉంటారు అన్న విషయం తెలుసుకొని పవన్ కళ్యాణ్ తెలుగు గురించి మాట్లాడుతూ సరస్వతి దేవి ఫోటో పెట్టారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతుంది. తెలుగు తల్లి వేరు భాషా సరస్వతి వేరు అనే విషయం పవన్ కళ్యాణ్ కి ఎవరైనా చెప్పండి రా.. పవన్ కళ్యాణ్ నువ్వు చదువుకొని ఉంటే నీకు ఆ ఇద్దరికీ తేడా తెలిసేది చదువుకోక ఇలా అయోమయంలో ఉన్నావు.. అంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ చేస్తున్నారు.
