టీమిండియా బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ కు సిద్దమైయింది. నవంబర్ 3 నుండి ప్రారంభం కానుంది ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్సీ భాద్యతలు తీసుకున్నాడు. భారత కెప్టెన్ కోహ్లి రెస్ట్ తీసుకున్నాడు. ఇక నిన్న మీడియా ముందుకు వచ్చిన రోహిత్ వారు అడిగిన ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెప్పుకొచ్చాడు. ఒక రిపోర్ట్ రోహిత్ ని ఈ విధంగా అడిగాడు..ధోని రిటైర్మెంట్ రుమోర్స్ పై మీరేమంటారు అని అడగగా…వారికి సరైన సమాధానం ఇచ్చారు. ధోని రిటైర్మెంట్ రుమోర్స్ అనే పదమే మాదగ్గరికి రాలేదని..ఇలాంటి తప్పుడు న్యూస్ వ్యాపించకండి అని అన్నాడు. అంతేకాకుండా అటు సెహ్వాగ్ మరియు అనుష్క శర్మ విషయంలో కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు రోహిత్.
