Home / SPORTS / మరోసారి బ్యాట్ పట్టుకోనున్న దిగ్గజ ఆటగాళ్ళు…!

మరోసారి బ్యాట్ పట్టుకోనున్న దిగ్గజ ఆటగాళ్ళు…!

క్రికెట్ ప్రియులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే మామోలుగా టీ20 సిరీస్ అంటేనే ఒక పండుగ వాతావరణం తలపిస్తుందని అందరికి తెలిసిందే. అలాంటిది ఈ సిరీస్ లో దిగ్గజ ఆటగాలు పాల్గొంటున్నారు. అంటే ఇంకెంత మజా వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అయితే ఇక అసలు విషయానికి వస్తే రోడ్ సేఫ్టీ టీ20 సిరీస్ ను ముంబై లో నిర్వహించబోతున్నారు. దీనికి సంభందించి 2020 ఫిబ్రవరి నెలలో ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అంతేకాకుండా ఇందులో ఐదు జట్లు ఇండియా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, శ్రీలంక పాల్గొంటాయి. ఇందులో భాగంగానే దిగ్గజ ఆటగాలు సచిన్, లారా, మురళీధరన్, సెహ్వాగ్ సైతం ఆడనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat