ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి..ఎందుకంటే 2వేల నోట్లు ఇక మనకి కనిపించవు అనే వార్త ఎక్కువగా వినిపిస్తుంది. అంతకముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పాత 500,1000 నోట్లు రద్దు విషయంలో దేశమంతట ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలిసిందే. అలగైతోనో మొత్తానికి కొత్త 2వేల నోట్లను తీసుకొచ్చారు. తాజాగా వాటిని ఇప్పుడు తొలిగించాలనే నిర్ణయం తీసుకున్నారట. ఇక అసలు విషయానికి వస్తే రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా జనవరి 1, 2020 న కొత్త వెయ్య రూపాయల నోట్లను విడుదల చేస్తుంది. ఈ మేరకు 2వే నోట్లను వెన్నక్కి తీసుకుంటున్నారట.ఇందులో కూడా పది రోజుల్లో 50వేలు మాత్రమే మార్చుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి త్వరగా మార్చుకుంటే మంచిది.
