Home / TELANGANA / ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవం

ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవం

ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు గుత్తా సుఖేందర్‌ రెడ్డి. కార్యక్రమానికి మంత్రులు జగదీష్ రెడ్డి ,ప్రశాంత్ రెడ్డి , ఎంపీ లింగయ్య యాదవ్ పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడారు.

మూడు సార్లు ఎంపీ గా ఎన్నికయిన తనకు ఎమ్మెల్సీ గా అవకాశమిచ్చిన సీఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన కేటీఆర్‌ తో సహా అందరికీ ధన్యవాదాలు చెప్పారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat