Home / ANDHRAPRADESH / వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం..!

వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం..!

ఆంధ్ర్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా వర్తింస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. గురువారం విద్యాశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ జూనియర్ కాలేజీలతోపాటు హాస్టల్లో ఉంటూ చదివేవారు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఉండే వారికి కూడా ఇకపై అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రటించింది. ఈ పథకం కింద తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ప్రభుత్వం అందజేస్తుంది. మొదటగా కేవలం పదో తరగతిలోపు విద్యార్థులకే ఈ పథకం​ అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. సీఎం వైఎస్‌ జగన్‌ కూడా పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇదే హామీ ఇచ్చారు. కానీ గురువారం నిర్వహించని సమీక్ష సమావేశంలో సీఎం జగన్‌ ఈ పథకాన్ని ఇంర్మీడియట్‌ విద్యార్థులకు వర్తింపజేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat