కేంద్రంలో అధికారం వస్తే నేను పెట్టే మొదటి సంతకం ప్రత్యేకహోదాపైనే అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీ చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ఎన్ని హామీలు ఇచ్చిన చివరకుసున్నానే మిగిలింది.2014లో ఏపీ లో కాంగ్రెస్ పోటీ చేసిన సీట్లు 173 కాగా ఒక్క సీట్ కూడా గెలవలేదు.ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా అదే సీట్ రిపీట్ అయ్యింది. లోక్ సభలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా సున్నానే.రాహుల్గాంధీ ఎన్ని మాటలు చెప్పిన ఎన్ని హామీలు ఇచ్చిన అసలు ఉపయోగం లేకపోయింది.అయితే ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఇక్కడ ఓటమి బాధ్యత మొత్తం నాదేదని ఒప్పుకున్నారు.మోడీ దెబ్బకు కాంగ్రెస్ విలవిలలాడిందని చెప్పాలి.
