Home / 18+ / కేరళలోని పోలింగ్ బూత్‌లోకి అనుకోని అతిథి దర్శనమిచ్చింది..?

కేరళలోని పోలింగ్ బూత్‌లోకి అనుకోని అతిథి దర్శనమిచ్చింది..?

ఈరోజు అనగా మంగళవారం ఉదయం నుండి లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా దేశంలోని 116 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.అయితే ఈ పోలింగ్ లో భాగంగా ఓ బూత్ లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.పోలింగ్ వీవీప్యాట్‌లో ఓ పాము దర్శనమిచ్చింది.దీంతో అక్కడ ఉన్న పోలింగ్ అధికారులు, సిబ్బందితో పాటు ఓటర్లు కూడా ఒక్కసారిగా భయాందోళన చెందారు.ఎలాగైతేనో మొత్తానికి ఆ పాముని వీవీప్యాట్‌ నుంచి తీసి కొంచెం దూరంలో వదిలేయడంతో పోలింగ్‌ కొంచెం ఆలస్యంగా మొదలైంది.వీవీప్యాట్‌లోకి పాము ఎలా, ఎప్పుడు దూరిందనే విషయం ఎవరికీ అర్ధం కావడంలేదు.ఇదంతా కేరళలోని కన్నూర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మయ్యిల్‌ కందక్కయ్‌ పోలింగ్‌ బూత్‌లో చోటుచేసుకుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat