Home / NATIONAL / భారత వైమానిక దళాన్ని చూసి గర్వపడుతున్న..వైఎస్ జగన్

భారత వైమానిక దళాన్ని చూసి గర్వపడుతున్న..వైఎస్ జగన్

పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. భారత నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపా​యి . దేశ వ్యాప్తంగా ఐఏఎఫ్‌ పైలట్లకు ప్రశంశలు అందుతున్నాయి. ఇందులో బాగాంగానే పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రమూక శిబిరాలపై మెరుపు దాడులు జరిపిన భారత వైమానిక దళాన్ని ఏపీ ప్రతి పక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అభినందించారు. ఉగ్రవాదులను తుదముట్టిస్తూ వీరోచితంగా దాడులు జరిపిన ఐఏఎఫ్‌ పైలట్లకు అభినందనలు తెలిపారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌-2ను విజయవంతంగా నిర్వహించిన భారత వైమానిక దళాన్ని చూసి గర్వపడుతున్నట్టు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat