Home / ANDHRAPRADESH / వైఎస్ జగన్ పాదయాత్ర 2800 కిలోమీటర్లు..!

వైఎస్ జగన్ పాదయాత్ర 2800 కిలోమీటర్లు..!

నాలుగేళ్ల చంద్రబాబు పాలనను ఎండకడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌కు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రోజు ఆయనతో పా వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన ఈ ప్రజాసంకల్పయాత్రలో శుక్రవారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర @2800 కిమీ: వెల్లువలా జనం వెంటనడువగా… విశాఖ జిల్లా యలమంచిలో వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 2800 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఈ మైలురాయికి గుర్తుగా ఒక మొక్కను నాటారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat