Home / ANDHRAPRADESH / రాజధాని మొత్తంలో అధిక ఆదాయం వచ్చే ఆఫీస్.. కూలిపోతే కోట్ల విలువచేసే ఆస్తుల రికార్డులకు బాధ్యులెవరు.?

రాజధాని మొత్తంలో అధిక ఆదాయం వచ్చే ఆఫీస్.. కూలిపోతే కోట్ల విలువచేసే ఆస్తుల రికార్డులకు బాధ్యులెవరు.?

రంగురంగుల పట్టాలు కప్పి, ఓ మారుమూల గ్రామంలోని శిధిలావస్థకు చేరుకున్న ఇల్లులా కనిపిస్తోంది ఇది ఏంటీ అనుకుంటున్నారా.. ఇది మనరాజధాని మొత్తంలోనే బాగా రెవిన్యూ ఆదాయం వచ్చే మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం.. ఈ భవనం బ్రిటిష్ కాలంలో 1907లో నిర్మించారు. ఇది ప్రస్తుతం అత్యంత భయంకరమైన శిథిలావస్థకు చేరుకుంది. మంగళగిరి మున్సిపల్ అధికారులు పట్టణంలో మంచి ఆదాయం వచ్చే రిజిస్ట్రార్ కార్యాలయం మాత్రం వదిలేసారు. చిత్రం ఏంటంటే IGRS రెవిన్యూశాఖ వద్ద నిధులు లేవని ఈ ఆఫీసును కనీసం మరమ్మత్తులు కూడా చేయించకుండా వదిలేసారు. చాలా విలువైన భూ రికార్డులు, చాలా విలువైన, డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలన్నీ ఇందులో ఉంటాయి. వర్షాలకో, గాలులలకో ఈ ఆఫీస్ అకస్మాత్తుగా కూలిపోతే రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎంతోకాలంగా బధ్రతపర్చిన చాలా విలువైన ఆస్థుల రికార్డుల పరిస్థితి ఏంటి.? వాటికి బాధ్యులెవరు. మంగళగిరి మున్సిపల్ అధికారులు లేక రెవిన్యూ శాఖ నిర్లక్ష్యానికి ముఖ్యంగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందీ ఉదాహరణ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat