Home / ANDHRAPRADESH / పార్లమెంట్‌ సాక్షిగా బయటపడ్డ చంద్రబాబు నాయుడు మోసం

పార్లమెంట్‌ సాక్షిగా బయటపడ్డ చంద్రబాబు నాయుడు మోసం

పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం బయటపడిందని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అంగీకారంతోనే ఏపీకి ప్యాకేజీ ఇచ్చామంటూ ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో కుండబద్దలు కొట్టారని అన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత , వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ గత నాలుగేళ్లుగా చెబుతున్న దాన్నే తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో చెప్పారని పేర్కొన్నారు. హోదాపై బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎంపీలతో రాజీనామాలు చేయించాలని అన్నారు.

YSRCP MLA Kakani Govardhan Reddy Comments On Chandrababu - Sakshi

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat