ఏపీలో అధికారంలో ఉన్నామనే ధీమాతో అడ్డంగా ..అవీనితి చేస్తున్న తెలుగు తమ్ముళ్ల ఆటలు సాగడం లేదు. మా పార్టీ కదా ఏం చేసిన అడగారనే అనే మదంతో నేరాలు ఎక్కువగా చేస్తున్నారు. రౌడిల్లా, హత్యలు,మహిళలపై అత్యంత దారుణంగా అత్యచారాలు ఇప్పటికే జరుగుతున్నాయి. తాజాగా తిరుపతిలో మరో టీడీపీ అవినీతి తిమింగలం బయటపడింది. కందిశెట్టి రమేష్ అనే వ్యక్తి ఇంట్లో రెండురోజులుగా ఆదాయ పన్ను అధికారులు సోదాలు జరుపుతున్నారు. సైకిల్ పంక్చర్లు వేసే అతని ఆదాయం దాదాపు రూ. 100 కోట్లు అని సోదాల్లో తెలింది. దీంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. వడ్డీకాసుల వాడి సన్నిధిలో జోరుగా వడ్డీల వ్యాపారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రమేష్ వడ్డీ వ్యాపారంతో జనాలను ఆడుకుంటున్నాడని సమాచారం.
