Home / SLIDER / ఎంపీ బాల్క సుమన్ పై వస్తున్న వార్తలపై మంచిర్యాల సీఐ ఎడ్ల మహేష్ క్లారిటీ ..!

ఎంపీ బాల్క సుమన్ పై వస్తున్న వార్తలపై మంచిర్యాల సీఐ ఎడ్ల మహేష్ క్లారిటీ ..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ ఎస్ కు చెందిన  పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మహిళలను లైంగికంగా వేదించారని వచ్చిన వార్త వాస్తవం కాదని మంచిర్యాల సిఐ ఎడ్ల మహేష్ శుక్రవారం తెలిపారు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

మంచిర్యాల కు చెందిన బోయిని సంధ్య ఆమె అక్క విజేతలు గత కొన్ని రోజులుగా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ పలువురిని భయాందోళనకు గురిచేస్తు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని తెలిపారు ఈ క్రమంలో ఎంపీ బాల్క సుమన్ పై ఆరోపణలు రావడంతో జనవరి 18న కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని అన్నారు.

విచారణలో చాలా విషయాలు బయటపడ్డాయని ఎంపీ సుమన్ ఫేసుబుక్ లో పెట్టుకున్న ఫోటోను కాపీ చేసుకొని దాన్ని సంధ్య ఫొటోలతో మార్ఫింగ్ చేసారని గుర్తించడం జరిగిందన్నారు ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి సెల్ ఫోన్ ను సీజ్ చేయడం జరిగిందన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat